
ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ తో కవిత దీక్షకు దిగారు. సాయంత్రం 4

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ తో కవిత దీక్షకు దిగారు. సాయంత్రం 4

మార్చి ఏడవ తేదీ, హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా అంగరంగ వైభవంగా సిద్ధమైంది. ఆ వైభవం అంతా పాత్రికేయ రంగంలో రాణిస్తున్న మహిళల సత్కారం కోసం. మార్చి ఎనిమిదవ తేదీ

మహిళా బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. అయితే… ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు జారీ

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేడు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి, ఆమోదించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు

తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పని ఎమ్మెల్సీ కవిత చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కవిత తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పనిచేశారని, తెలంగాణ పరువునే తీసేశారంటూ మండిపడ్డారు. న్యూఢిల్లీలో కిషన్

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్ లో

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులివ్వడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవి ఈడీ సమన్లు కావని, మోదీ సమన్లు అని అభివర్ణించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో

కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వస్తే.. మొత్తం తెలంగాణకే అవమానం జరిగినట్లా? అంటూ

ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) ఢిల్లీ వేదికగా స్పందించారు. ఈడీ విచారణకు వందకు వంద శాతం సహకరిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్

అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకూ సిసోడియా చుట్టూ తిరిగిన ఈ కేసు… రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ తర్వాత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నోటీసులివ్వడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే… ఇప్పటికే షెడ్యూల్ ప్రకార కార్యక్రమాలు వున్నందున ఆమె గురువారం ఈడీ

నరేంద్ర మోదీ ప్రియమైన ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841