ఈ-పేపర్‌

బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా హైదరాబాద్ లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే… బీజేపీలో చేరక ముందు, బీజేపీలో

ఢిల్లీకి బయల్దేరండి…. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లారు. ఈ నేపథ్యంలో

కేసీఆర్ కుటుంబాన్ని మోదీ టార్గెట్ చేశారు : ఒవైసీ ట్వీట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత ఒవైసీ స్పందించారు. కేసీఆర్ కుటుంబాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని

ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత… కార్యకర్తలకు అభివాదం

లిక్కర్ స్కాంలో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కారులో చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత

హఠాత్తుగా ఢిల్లీకి బయల్దేరిన మంత్రి కేటీఆర్…

మంత్రి కేటీఆర్ హఠాత్తుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శనివారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు నైతిక మద్దతు ఇవ్వడానికే కేటీఆర్ ఢిల్లీ

”కవితను అరెస్ట్ చేస్తారట… చేస్తే చేసుకోనివ్వండి” : సీఎం కేసీఆర్ కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మొదటిసారిగా స్పందించారు. తెలంగాణ భవన్ లో నేడు BRS విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు

వైఎస్ అవినాష్ రెడ్డిపై సోమవారం వరకూ చర్యలొద్దు : తెలంగాణ హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సోమవారం వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని

లైంగికంగా వేధిస్తున్నారు… ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ ఆరోపణలు

ఓ వైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేస్తుండగా… ఆ పార్టీకే చెందిన మహిళా ప్రతినిధి… ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై

రాష్ట్రంలో ముందస్తు ముచ్చ ట లేదు… షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ : సీఎం కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే వుంటాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్ప్టం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా వున్నాయని, ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి

ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష… నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన ఎంపీ కేశవ రావు

ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరహార దీక్ష ముగిసింది. బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు, సీపీఐ నేత నారాయణ తదితరులు కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.మ‌హిళా రిజ‌ర్వేష‌న్

రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలి : బండి సంజయ్ డిమాండ్

బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస- బీజేపీ భరోసా పేరిట దీక్ష చేపట్టారు. ఈ దీక్షను అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. కేసీఆర్ తన

నూతన సచివాలయ ప్రారంభోత్సవం డేట్ ఫిక్స్ : ఏప్రిల్ 30 న ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)నూతన సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ

Latest News Updates

Most Read News