
RRR లోని నాటు నాటు కి ఆస్కార్…. అభినందనలు తెలుపుతున్న రాజకీయ ప్రముఖులు
95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. RRR చిత్ర యూనిట్ కి అభినందినలు తెలిపారు. నాటు

95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. RRR చిత్ర యూనిట్ కి అభినందినలు తెలిపారు. నాటు

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు నిజామాబాద్ జిల్లా నుండే మార్పు మొదలు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం లింబాద్రి శ్రీ లక్మీ

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను గచ్చిబౌలి ఎఐజి ఆసుపత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అస్వస్థత విషయం తెలుసుకున్న కేసీఆర్ వెంటనే కవిత,

రానున్న ఎన్నికలలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమురవెళ్లి మల్లన్నను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ

చెలియలికట్టను విశ్వసించే సంస్కారం మీద నిలిచిన ధిక్కారం ఆత్మ నిర్భీతి నుండి పుట్టిన నిరంతర చలనశీలత సంఘర్షణలోనూ సౌకుమార్యం స్పందనలోనూ నిఖార్సుతనం భారతీయతకూ, పడమటి మేలిమికీ చేరిపేసిన హద్దు స్వేచ్చకూ, సంప్రదాయానికీ

హైదరాబాద్ హకీంపేటలో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ముందుగా సీఐఎస్ఎఫ్ భద్రతా దళా లు సమర్పించిన గౌరవవందనం

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు దాదాపుగా 91 రోజుల

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సరిగ్గా 8:10 నిమిషాలకు కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ

తెలంగాణ రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను… ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కోరేందుకు

ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విచారణ జరుగుతుండగానే… హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. లిక్కర్ స్కాం కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు

దాదాపు 2 గంటలుగా ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం కవిత ఉదయం 11 గంటలకు
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841