ఈ-పేపర్‌

RRR లోని నాటు నాటు కి ఆస్కార్…. అభినందనలు తెలుపుతున్న రాజకీయ ప్రముఖులు

95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. RRR చిత్ర యూనిట్ కి అభినందినలు తెలిపారు. నాటు

వచ్చే ఎన్నికల్లో పార్టీ మేనిపెస్టో లో … రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు నిజామాబాద్ జిల్లా నుండే మార్పు మొదలు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం లింబాద్రి  శ్రీ లక్మీ

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను గచ్చిబౌలి ఎఐజి  ఆసుపత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అస్వస్థత విషయం తెలుసుకున్న కేసీఆర్ వెంటనే కవిత,

రానున్న ఎన్నికలలో బీజేపీకి తగిన గుణపాఠం ..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రానున్న ఎన్నికలలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమురవెళ్లి మల్లన్నను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ

సాహిత్య ఆకాడమీకి తొలి మహిళా కన్వీనర్ గా డా.సి.మృణాళిని

చెలియలికట్టను విశ్వసించే సంస్కారం మీద నిలిచిన ధిక్కారం ఆత్మ నిర్భీతి నుండి పుట్టిన నిరంతర చలనశీలత సంఘర్షణలోనూ సౌకుమార్యం స్పందనలోనూ నిఖార్సుతనం భారతీయతకూ, పడమటి మేలిమికీ చేరిపేసిన హద్దు స్వేచ్చకూ, సంప్రదాయానికీ

సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ వేడుకలలో కేంద్ర హోం మంత్రి

హైదరాబాద్  హకీంపేటలో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ముందుగా సీఐఎస్ఎఫ్ భద్రతా దళా లు సమర్పించిన గౌరవవందనం

ఈ నెల 16 నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు దాదాపుగా 91 రోజుల

ముగిసిన ఈడీ కవిత విచారణ… ఈ నెల 16 న మళ్లీ విచారణకు పిలిచిన ఈడీ

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సరిగ్గా 8:10 నిమిషాలకు కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ

రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత… మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను… ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కోరేందుకు

బండి సంజయ్ కి నోటీసులిచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్

ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విచారణ జరుగుతుండగానే… హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. లిక్కర్ స్కాం కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన

ఏపీలో కీలక పరిణామం… బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి?

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు

కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారుల బృందం… రెండున్నర గంటలుగా సాగుతున్న విచారణ

దాదాపు 2 గంటలుగా ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం కవిత ఉదయం 11 గంటలకు

Latest News Updates

Most Read News