ఈ-పేపర్‌

పెద్దనోట్ల రద్దు పెద్ద అట్టర్ ప్లాఫ్ : మంత్రి హరీశ్ రావు

పెద్ద నోట్ల ర‌ద్దు అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని, దీని వ‌ల్ల దేశానికి రూ. 5 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావుపేర్కొన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు, దాని

పేపర్ లీకేజీ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్

టీఎస్ పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తోంది. లీకేజీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను నాంపల్లి

15 న విచారణకు హాజరుకాలేను… 18 న హాజరవుతా : మహిళా కమిషన్ కి బండి సంజయ్ లేఖ

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పంపిన నోటీసులు తనకు అందాయని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 15 న తాను విచారణకు హాజరు

జిల్లాలకు సమన్వయ కర్తలను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టే విస్తృత కార్యక్రమాల అమలు కోసం అన్ని జిల్లాలకు ఇన్‌చార్జీలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రకటించారు.

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కన్నుమూత…

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కె. విజయ రామారావు (85) తుది శ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్ం తన ఇంట్లో బ్రెయిన్ స్ట్రోక్ తో తీవ్ర

సిరిసిల్లా వారిని విడుదల చేయండి… యూఏఈకి మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి

దుబాయ్‌లో శిక్ష అనుభ‌విస్తున్న‌ తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్( Minister KTR ) సోమ‌వారం విజ్ఞప్తి చేశారు.

బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు.. 15 న విచారణకు రావాలని ఆదేశం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈ నెల 15 న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. 16 న ఫలితాలు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ప్రభుత్వం పక్షాన RRR యూనిట్ కి సన్మానం చేస్తాం : తలసాని ప్రకటన

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామ‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : జూలై 31 కి విచారణను వాయిదా వేసిన సుప్రీం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సుప్రీం కోర్టు జూలై 31 కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో వుందని, అందుకే దర్యాప్తుపై స్టే విధించాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.

RRR చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

RRR సినిమా పాట నాటు నాటుకి ఆస్కార్ రావడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కి సీఎం కేసీఆర్, సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC POLLING) కొనసాగుతోంది. తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల

Latest News Updates

Most Read News