ఈ-పేపర్‌

ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ కు శంకు స్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటుకు నానక్ రామ్‌గూడ వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం శుంకుస్థాపన చేశారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు

టీఎస్ఆర్టీసీ బోర్డు కీలక నిర్ణయాలు.. త్వరలోనే పలు సంస్కరణలు

ఓ వైపు అప్పుల భారం, మరోవైపు పెరుగుతున్న డీజీల్‌ ధరలతో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్ధకమైంది. నష్టాల్లో ఉన్న టీఎస్‌ఆర్‌టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్‌ ఎన్నో సంస్కరణలు అమల్లోకి తెచ్చారు.

సామాన్యుడికి మరో షాక్.. విజయ డెయిరీ పాల ధర పెంపు

ముందే నిత్యవసర సరుకుల ధరలు మండిపోతుంటే పాల ధరలు కూడి దూసుకుపోతున్నాయి. ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలకు రెక్కలొస్తున్నాయి. విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల

చిరంజీవి రియల్ మెగాస్టార్ : తమిళి సై

చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్ రక్తదాలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సన్మానించారు. రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తమిళి

సెప్టెంబర్ 17.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినం

హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం

కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై.. నిర్మలా సీతారామన్ ఫైర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్‌లో రేషన్‌ షాప్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మాల సీతారామన్‌ రేషన్‌

తిరిగి ఎన్డీయేలో చేరుతారా? అన్న ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానం

తిరిగి ఎన్డీయేలో చేరే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని ప్రచారం చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో

మునుగోడులో టీఆర్ఎస్ కే మద్దతిస్తాం : సీపీఎం ప్రకటన

మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు అధికార టీఆర్ఎస్ కే వుంటుందని తెలంగాణ సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీజేపీని ఓడించడానికే తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Latest News Updates

Most Read News