ఫోటోగ్యాలెరీ

ఆన్ లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ తమిళనాడు సర్కార్ ఆర్డినెన్స్.. కేబినెట్ ఆమోదం

ప్రస్తుతం విద్యార్థులందరూ ఆన్ లైన్ గేమింగ్ పైనే దృష్టి. దీంతో వారిపై మానసికంగా తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా

భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ : ఆనంద్ మహీంద్ర

భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మరియు ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్ పొందిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్నారు.

రాజస్థాన్ కు కమల్ నాథ్… మహారాష్ట్ర సంక్షోభంలోనూ కమల్ నాథే…

రాజస్థాన్ లో నాయకత్వ మార్పు అనేది గంట గంటకూ ముదిరిపోతోంది. దీంతో పార్టీలో పెను ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గ‌హ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ప‌దవికి పోటీ ప‌డితే ఆయ‌న

మరో 10 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసేసిన కేంద్రం

తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం మరో సారి కొరడా ఝుళిపించింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తున్న 10 ఛానళ్లపై కొరడా ఝుళిపించింది. మత విద్వేషాలను వ్యాప్తి చేయాలన్న

2024 ఎన్నికలు జేపీ నడ్డా సారథ్యంలోనే.. పదవీ కాలాన్ని పొడగించనున్న బీజేపీ

రాబోయే సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైన ఎన్నికలు. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. మరో వైపు విపక్షాలు ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని తీవ్ర

డెమోక్రెటిక్ ఆజాద్ పార్టీ.. కొత్త పార్టీని ప్రకటించిన గులాంనబీ ఆజాద్

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. డెమోక్రెటిక్ ఆజాద్ పార్టీ పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. ఓ మీడియా సమావేశాన్ని పెట్టి… ఈ ప్రకటన

నమీబియా చీతాలకు పేర్లు పెట్టండి… ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ

నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలకు పేర్లు పెట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీని కోసం పోటీలు కూడా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఆదివారం మన్ కీ బాత్ లో

సంక్షోభం ముంగిట రాజస్థాన్… తన చేతులో లేదంటున్న గెహ్లాట్

చల్లారిందనుకున్న రాజస్థాన్ రాజకీయంలో మళ్లీ అగ్గి రేగింది. మళ్లీ సంక్షోభం తలెత్తింది. ఏకంగా 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ నివాసానికి వెళ్లి మరీ

దేశంలోనే మొట్టమొదటి సారిగా… సముద్ర గర్భంలో బుల్లెట్ రైలు

భారత్‌ త్వరలో సముద్ర గర్భంలో బుల్లెట్‌ రైలు దూసుకుపోనున్నది. ముంబై` అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కోసం సముద్రం అడుగున 7 కిలోమీటర్లు టన్నెల్‌ నిర్మించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌

మరోసారి కవ్వించిన ఉత్తర కొరియా!

ఉత్తర కొరియా మరోసారి ఉద్రిక్తతలను రాజేసింది. స్థానిక కాలమానం ప్రకారం నేడు ఉదయం 7 గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడిరచింది. టైకాన్‌ అనే

కొత్త వైరస్… కరోనా కన్నా డేంజర్

గబ్బిలాల్లో మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్‌ కరోనా కన్నా డేంజర్‌ అని వెల్లడిరచారు. రష్యాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌కు ఖోస్టా`2 అని పేరు పెట్టారు. ప్రస్తుతం అందుబాటులో

పీఎఫ్ఐ పై వెంటనే బ్యాన్ విధించండి… ఆలిండియా బార్ అసోసియేషన్ డిమాండ్

పీఎఫ్ఐ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో దగ్గరి సంబంధాలున్నాయని, అందుకే దేశంలో ఆ సంస్థను నిషేధించాలని ఆలిండియా బార్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వారి కేసులను విచారించేందుకు దేశ వ్యాప్తంగా

Latest News Updates

Most Read News