ఫోటోగ్యాలెరీ

ఉదయం 4:30 గంటలకే అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్.. పేల్చేసిన బీఎస్ఎఫ్

అంతర్జాతీయ వేదికపై శాంతి వచనాలు వల్లించే పాకిస్తాన్… మూమూలు విషయాల్లోనైతే.. అన్ని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిచ్చేస్తుంది. ఉగ్రవాదం ప్రపంచానికి హానికరం అంటూనే.. ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. తాజాగా… ఉదయం 4:30 గంటలకే భారత

చిక్కుల్లో నయనతార దంపతులు.. సరోగసిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన తమిళ సర్కార్

నయనతార దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానం ద్వారా వారు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనే సమయంలో సరైన విధి విధానాలు పాటించారా? లేదా? అన్న

హిందువుల మనోభావాలు దెబ్బతీసే యాడ్ లో నటించకండి.. ఆమీర్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చిన మధ్యప్రదేశ్ మంత్రి

మరోసారి హిందువుల మనోభావాలను దెబ్బతీసే యాడ్ లో నటించవద్దని మధ్య ప్రదేశ్ హోమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆమీర్ ఖాన్ ను హెచ్చరించారు. హిందువుల మనోభావాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆమీర్ ఖాన్,

ముందు ఇంటిని చక్కదిద్దుకోండి.. పాక్ పై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ

పాక్ లోని మైనారిటీల విషయంలో అక్కడి ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీవ్రంగా మండిపడ్డారు. మైనారిటీలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో వున్న పాక్.. అంతర్జాతీయ వేదికలపై

బుల్లెట్లు దిగినా… ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ కన్నుమూత

శరీరంలో బుల్లెట్లు దిగినా.. అనంతనాగ్ లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆర్మీ డాగ్ జూమ్ మరణించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూసిందని అధికారులు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో

హిమాచల్ ప్రదేశ్ లో స్వర్ణయుగం నడుస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నేడు నాలుగో వందే భారత్ రైల్ ను మోదీ ప్రారంభించారు. ఉనా రైల్వే స్టేషన్ లో ఉనా రైల్వేస్టేషన్ లో

హిజాబ్ విషయంలో ఆసక్తికర పరిణామం.. భిన్న తీర్పును వెలువరించిన సుప్రీం

హిజాబ్ విషయంలో సుప్రీంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కర్నాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించే విషయంలో సుప్రీం కోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. హిజాబ్ పై 10 రోజుల పాటు

రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. చమురు కంపెనీలకు వన్ టైం గ్రాంట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఇది పని ఆధారిత బోనస్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర

నిషేధిత పీఎఫ్ఐతో లింకులున్నాయని కొచ్చిలోని గ్రీన్ వ్యాలీ అకాడమీలో ఎన్ఐఏ దాడులు

నిషేధిత పీఎఫ్ఐ తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఐఏ కొచ్చిలోని గ్రీన్ వ్యాలీ అకాడమీలో సోదాలు నిర్వహించింది. పీఎఫ్ఐతో దగ్గరి సంబంధాలను ఈ సంస్థ కలిగివుందని తెలుస్తోంది. ఈ దాడుల సందర్భంగా

ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ కు అత్యాచార బెదిరింపులు

తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ ఆరోపించారు. సినీ నిర్మాత సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ లోకి తీసుకోకూడదంటూ కేంద్ర మంత్రి అనురాగ్

అవన్నీ అవాస్తవాలే… సోనియా మద్దతుతో బరిలో లేను : ఖర్గే క్లారిటీ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధిష్ఠానం తరపు వ్యక్తిగా మల్లికార్జున ఖర్గేను సోనియా రంగంలోకి దింపారని జోరుగా వార్తలొచ్చాయి. ఖర్గే పేరును కూడా సోనియానే సూచించారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై చాలా

‘గత కీర్తిని పునరుద్ధరించుకుంటున్నాం’… మహాకాళ్ కారిడార్ ను జాతికి అంకితం చేసిన మోదీ

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘మహాకాల్‌ లోక్‌ కారిడార్‌’ను ఆయన మంగళవారం జాతికి అంకితమిచ్చారు. వేదికపై నుంచి శివలింగం ప్రతిరూపాన్ని రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. ఈ

Latest News Updates

Most Read News