ఫోటోగ్యాలెరీ

ఒకే దేశం- ఒకే పోలీసు యూనిఫాం… ఎలా వుంటుంది? చర్చించండి: మోదీ కొత్త ప్రతిపాదన

నక్సలిజం ఏ రూపంలో వున్నా దానిని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు గన్స్ పట్టుకోగలరని, పెన్నులు కూడా పట్టుకోగలరని అన్నారు. ఇలా చేస్తూ దేశ యువతను నక్సల్స్ తప్పుదోవ

కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేషుడి చిత్రాలు ముద్రించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేజ్రీవాల్

కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేషుడి చిత్రాలను ముద్రించాలని కోరుతూ… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తన ప్రతిపాదనకు దేశ వ్యాప్తంగా మద్దతు వస్తోందని, ప్రజలు కూడా

ప్రధాని మోదీ గొప్ప దేశ భక్తుడు… భవిష్యత్తు అంతా భారత్ దే : పుతిన్ ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశభక్తుడని రష్యా ప్రధాని వ్లాదిమీర్ పుతిన్ కొనియాడారు. మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని చెప్పారు. మాస్కోలో గురువారం జరిగిన ‘వాల్డాయ్ డిస్కషన్ క్లబ్’

గుజరాత్ లో ‘ఎయిర్ బస్ సీ295’ ట్రాన్స్ పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం

గుజరాత్ లో ఎయిర్ బస్ సీ295 ట్రాన్స్ పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. వడోదరలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకటించారు. దీనికి

ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ శాఖలు… 2024 లోగా అందుబాటులోకి : అమిత్ షా కీలక ప్రకటన

ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్ఐఏ శాఖలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024 లోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ

ఇరు వైపులా భారత దేశ చిత్ర పటం.. కొత్త డిజైన్ తో కొత్త ఓటరు కార్డులు రెడీ…

భారత ఎన్నికల సంఘం మరింత భద్రంగా, ఆకర్షణీయంగా కొత్త ఓటరు గుర్తింపు కార్డులను తీసుకొచ్చింది. నకిలీ కార్డుల తయారీకి చెక్‌ పెట్టడం, ఓటరు వివరాల భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.

కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణపతి చిత్రాలను ముద్రించండి… సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రతిపాదన

కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతోపాటు లక్ష్మీ దేవి, గణపతి ఫొటోలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవతల

పార్టీ విస్తరణకు ఎంత చేయాలో అంత చేశా… రిలీఫ్ ఫీలవుతున్నా : సోనియా గాంధీ

తనకు గొప్ప ఉపశమనం లభించిందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున ఖర్గే స్వీకరించిన నేపథ్యంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన

పార్టీ వైభవం కోసం పనిచేస్తా … అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నేడు అధికారికంగా మల్లికార్జున ఖర్గే చేపట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు WC సభ్యులు, ఎంపీలు, PCC అధ్యక్షులు,

మోదీకి ఛాలెంజ్ విసిరేది రాహులే : సీఎం గెహ్లాత్

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు చేపట్టే రోజే విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా చేసేందుకు చివరి నిమిషం

అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 700 దుకాణాలు దగ్ధం

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ దైనిక్ బజార్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. తెల్లవారు ఝాము 4 గంటలకే

తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు.. హర్షం వ్యక్తం చేసిన యూజర్లు

వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సర్వర్ డౌన్ అవడమే కారణమని, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ వాట్సప్ ను త్వరగా రీస్టోర్ చేశారని వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12. 30 గంటల నుంచి

Latest News Updates

Most Read News