
ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా… కీలక ప్రకటన చేసిన రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్ చాలా గొప్పదేశమని, అయితే.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వుందన్నారు. తాను

బ్రిటన్ ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్ చాలా గొప్పదేశమని, అయితే.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వుందన్నారు. తాను

చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్ పింగ్ ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ఎన్నికై… రికార్డు నెలకొల్పారు. అయితే… మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత హు జింటావోను చైనా కమ్యూనిస్టు పార్టీ మహా సభల

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసేశారు. కేవలం 45 రోజుల్లోనే అధికారం కోల్పోయిన నేతగా రికార్డు నెలకొల్పారు. అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న

ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ దాడులను తీవ్రతరం చేసింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ లోని పలు నగరాలపై విరుచుకుపడుతూ, విధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో వుండే భారతీయులకు భారత

తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకుని అపాయింట్మెంట్ స్లాట్స్ కోసం వేచి చూస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా లక్ష అపాయింట్మెంట్ స్లాట్స్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్, ఎల్ వీసా దరఖాస్తుదారులకు

ప్రపంచంలో అత్యంత ప్రధాకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. బైడెన్ వ్యాఖ్యలు అసత్యమని, తప్పుదోవ పట్టించేలా

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నారై భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రి పథకాలకు ఏకంగా కోటి రూపాయలు వితరణం చేశారు. అమెరికాలో ఉండే ఎన్నారైలు డేగా వినోద్కుమార్

ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థి శుభం గార్గ్ (28) పై కత్తి దాడి జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో గార్గ్ పీహెచ్ డీ

పాకిస్తాన్ లో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో 17 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని ఎం9

భయానక వరదలతో పోరాడుతున్న దాయాది పాకిస్తాన్ భారత్ సహాయం కోరింది. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు భారీగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత్ నుంచి 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయాలని

మార్క్ జుకెర్బర్గ్కు చెందిన ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841