ఈ-పేపర్‌

ఎమ్మెల్యేల ఎర కేసు… నంద కుమార్ కి బెయిల్ మంజూరు చేసిన కోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా వున్న నంద కుమార్ కు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. అలాగే 10 వేల

ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంట సేపు జగన్ తో సోమేశ్ కుమార్

మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సోమేశ్ కుమార్… సీఎస్, సీఎంతో భేటీ

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. జాయినింగ్ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.

ఖమ్మం బీఆర్ఎస్ సభ… ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్

ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తలపెట్టిన ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఈ నెల 18 న నిర్వహించ తలపెట్టిన సభ నిర్వహణా బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి

ములుగులో రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట సమీపంలో తెల్లవారు ఝామున లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళా ప్రయాణికురాలు మరణించగా… మరి కొందరికి

సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన శాంతి కుమారి… శుభాకాంక్షలు తెలిపిన సీఎం

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శాంతి కుమారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్‌కే భ‌వ‌న్‌లో సీఎస్ ఛాంబ‌ర్‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన శాంతి కుమారికి ప‌లువురు అధికారులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌గ‌తి

తెలంగాణ నూతన సీఎస్ గా శాంతి కుమారి… ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి పేరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన

హైదరాబాద్ కి వచ్చిన మాణిక్ రావు థాకరే… స్వాగతం పలికిన పీసీసీ

తెలంగాణ కాంగ్రెస్ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే మొదటి సారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఇంఛార్జి హోదాలో తొలిసారి హైదరాబాద్ కి వచ్చిన మాణిక్ థాక్రేకి తెలంగాణ

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా… కిషన్ రెడ్డికి సమాచారం ఇచ్చిన పీఎంవో

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19 న హైదరాబాద్ కి రావాల్సి వుంది. వందే భారత్ రైలును ప్రారంభించడంతో

ప్ర‌వాసుల కోసం ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్రారంభం.. వెబ్ సైట్ ప్రారంభించిన విద్యాసాగర్ రావు

ప్ర‌పంచంలోని ప్ర‌వాసుల కోసం ‘స్వ‌దేశం’ (swadesam) సేవ‌లు ప్రారంభమ‌య్యాయి. ప్రవాస భారతీయుల దినోత్సవం సంద‌ర్భంగా మ‌హ‌రాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు చేతుల మీదుగా www.swadesam.com వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. భార‌త్

గుజరాత్ సీఎంతో భేటీ అయిన హైదరాబాద్ గుజరాతీ సంఘం అధ్యక్షుడు జిగ్నేశ్ దోషి

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో హైదరాబాదీ గుజరాతీ అసోసియేషన్ అధ్యక్షుడు జిగ్నేశ్ దోషి గుజరాత్ లో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి జిగ్నేశ్ గుజరాత్ పర్యటనకు

Latest News Updates

Most Read News