
ఎమ్మెల్యేల ఎర కేసు… నంద కుమార్ కి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా వున్న నంద కుమార్ కు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. అలాగే 10 వేల

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా వున్న నంద కుమార్ కు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. అలాగే 10 వేల

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంట సేపు జగన్ తో సోమేశ్ కుమార్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. జాయినింగ్ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.

ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తలపెట్టిన ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఈ నెల 18 న నిర్వహించ తలపెట్టిన సభ నిర్వహణా బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట సమీపంలో తెల్లవారు ఝామున లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళా ప్రయాణికురాలు మరణించగా… మరి కొందరికి

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సీఎస్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారికి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన

తెలంగాణ కాంగ్రెస్ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే మొదటి సారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఇంఛార్జి హోదాలో తొలిసారి హైదరాబాద్ కి వచ్చిన మాణిక్ థాక్రేకి తెలంగాణ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19 న హైదరాబాద్ కి రావాల్సి వుంది. వందే భారత్ రైలును ప్రారంభించడంతో

ప్రపంచంలోని ప్రవాసుల కోసం ‘స్వదేశం’ (swadesam) సేవలు ప్రారంభమయ్యాయి. ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా మహరాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల మీదుగా www.swadesam.com వెబ్సైట్ ప్రారంభమైంది. భారత్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో హైదరాబాదీ గుజరాతీ అసోసియేషన్ అధ్యక్షుడు జిగ్నేశ్ దోషి గుజరాత్ లో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి జిగ్నేశ్ గుజరాత్ పర్యటనకు
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841