ఈ-పేపర్‌

సింగరేణి విషయంలో కేటీఆర్ వర్సెస్ ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. సింగరేణి, గనుల కేటాయింపు విషయంపై ఎమ్మెల్యే ఈటల అడిగిన ప్రశ్నకు మంత్రి

అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్ ను కూల్చేస్తాం : బండి

నూతన సచివాలయం విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్ ను కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధకారంలోకి

నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం… అయితే… : సీఎం కేసీఆర్

పోడు భూములకు సంబంధించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం

జహీరాబాద్ లో రూ.1,000 కోట్లతో మహీంద్రా ఈవీ ప్లాంట్‌

మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత జహీరాబాద్ లో వున్న ప్లాంట్ కి అనుబంధంగానే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బీజేపీ ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్’

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ​ప్రారంభమయ్యాయి. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేండ్లలో నేరవేర్చని హామీలు, కుటుంబ అవినీతి, నియంత పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో “ప్రజా

ఈ నెల 17 న పరేడ్ గ్రౌండ్ సభపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ మీటింగ్

బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగడం ఇది మూడోది. పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు చేయాల్సిన జన సమీకరణపై మంత్రి కేటీఆర్

ధరణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వర్సెస్ మంత్రి కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. గురువారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి కేటీఆర్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ధరణి పోర్టల్ విషయంలో వీరిద్దరి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా…. షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు

ఈవీ హబ్‌గా తెలంగాణ… EV మోటార్ షో ను ప్రారంభించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మారబోతోందని ఐటీ మంత్రి కె. తారక రామారావు అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి

ఢిల్లీ మద్యం కేసు : మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ…

ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఈడీ అధికారులు నేడు అరెస్ట్ చేశారు. బుధవారమే ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల

జాతీయవాదం ముసుగులో మోదీ దాక్కుంటున్నారు : ఎమ్మెల్సీ కవిత

అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయమంటే కేంద్రానికి జంకు ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా

బీజేపీ అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతం పట్టుకుంది : హరీశ్

బీజేపీ ప్ర‌భుత్వం అంత్యోద‌య సిద్ధాంతాన్ని వ‌దిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమ‌లు చేస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ

Latest News Updates

Most Read News