దర్శకుడు పోసాని కృష్ణ మురళికి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్

ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లోనూ పోసాని వైసీపీ తరపు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. జగన్ వైసీపీ స్థాపించినప్పటి నుంచే పోసాని మద్దతు తెలుపుతూ వస్తున్నారు.

 

Related Posts

Latest News Updates