Uncategorized

విజువల్ ట్రీట్‌గా విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ టైటిల్ సాంగ్

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా

‘S-99 ‘టీజర్ ను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు,

టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్

జూలై చివరి వారంలో రిలీజ్ కి సిద్దమవుతున్న రెజీనా “నేనేనా” చిత్రం.

2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను

కరాటే కళ్యాణి విషయంగా తెలంగాణ గవర్నర్ ను కలిసిన ద్రావిడ దేశం కృష్ణారావు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణం లకారం చెరువులో శ్రీకృష్ణుని రూపంతో రాజకీయ నాయకుల శిలా విగ్రహo పెట్టడాన్ని వ్యతిరేకత తెలియజేసిన ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణికి షోకాస్ నోటీసు జారీ

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

గాంధీ హాస్పిటల్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు అడ్మిట్ అయిన రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ డయాబెటిక్ పేషంట్ సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ షుగర్ లెవెల్స్ పూర్తిగా

సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను ప్రారంభించిన యాంకర్ సుమ !!!

సుష్మిత జక్కిరెడ్డి గారు ఈరోజు సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను హైదరాబాద్ లో కోకాపెట్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుష్మిత జక్కిరెడ్డి

“కాంతారా” కోవలో “కలివీరుడు”

ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న “మినిమం గ్యారంటీ మూవీస్” అధినేత ఎమ్.అచ్చిబాబు కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ “కాంతారా”తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా

సరికొత్త రికార్డ్ నెలకొల్పిన శ్రీనగర్ తులిప్ గార్డెన్. 3.7 లక్షల మంది సందర్శన

శ్రీనగర్ లోని ప్రఖ్యాతమైన తులిప్ గార్డెన్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్ లో విదేశీయులతో సహా 3.7 లక్షల మంది పర్యాటకులు దీనిని సందర్శించారు. భారతీయ పర్యాటకులతో పాటు విదేశీ

బండి సంజయ్ ఫోన్ ఇస్తే.. క్షుణ్ణంగా అర్థమైపోతుంది : వరంగల్ సీపీ రంగనాథ్

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఏ1 నిందితుడిగా చేర్చి, కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. ప్రశ్నాపత్రం కేసులో ఏ1గా

నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్న ”ఐరావతం ”

ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగు లో ఇంకా ఆదరణలో ఉన్న చిత్రం “ఐరావతం”. ఇప్పటివరకు

ఈడీ కార్యాలయంలోకి వైద్యులు, లాయర్లు.. 8 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తోంది. దాదాపు 8 గంటలుగా ఈ విచారణ సాగుతోంది. ఏపీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11

Latest News Updates

Most Read News