Uncategorized

మళ్లీ తెరపైకి మాస్క్.. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశాలు

ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ

వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. దీనికి సంబంధించి… దాదాపుగో రోజు విడిచి రోజు ఏదో ఒక అప్ డేట్ వస్తూనే వుంది. తాజాగా… సినిమాలోని సెకండ్ సింగిల్

తెలంగాణ, ఏపీని అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి…

ఏపీ- తెలంగాణను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనికి కేంద్రం ఓకే కూడా చెప్పేసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకూ

లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డులో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో వున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కాగితాలు ఏరుకొనే ఓ వ్యక్తికి, అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను

”సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌” పై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం

అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌) చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై

నందమూరి బాలకృష్ణ గారితో ‘రామానుజాచార్య’ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం: నిర్మాత సి. కళ్యాణ్ ఇంటర్వ్యూ

నందమూరి బాలకృష్ణ గారితో ‘రామానుజాచార్య’ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం: నిర్మాత సి. కళ్యాణ్ ఇంటర్వ్యూ ”నందమూరి బాలకృష్ణ గారితో ‘రామానుజాచార్య’ ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి

స్వాతి నా ఆల్ టైం క్రష్… ఆసక్తికర కామెంట్ చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై

యూవీ క్రియేషన్స్ ద్వారా ఈ నెల 22న నయనతార హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” రిలీజ్

నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌

ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తం…. అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు

ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్ ను హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 5 సర్వర్లను చైనా టార్గెట్ గా చేసుకుందని అధికారులు పేర్కొంటున్నారు. హ్యాక్ చేసిన

గ్రూప్‌-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య : కేటీఆర్

గ్రూప్‌-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వార్డ్‌ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసు వ్యవహారంలో సుప్రీం కీలక తీర్పు

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసు వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. నంబి నారాయణన్ ను ఇరికించారన్న కేసులో మాజీ డీజీపీతో సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు

తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులను ఈ మేరకు భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకూ దరఖాస్తులు చేసుకునే అవకాశం

Latest News Updates

Most Read News