
మళ్లీ తెరపైకి మాస్క్.. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశాలు
ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ


























