ఫోటోగ్యాలెరీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్…. విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. హష్ మనీ చెల్లింపులో కేసులో ట్రంప్ ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్ లోని కోర్టు ముందు హాజరుపరిచారు. ట్రంప్ కార్ల ర్యాలీతో

కోజికోడ్ రైలు ఘటన : పెట్రోల్ పోసింది షారూఖ్ షరీఫ్.. నిర్ధారణకు వచ్చేసిన పోలీసులు

కేరళలోని కోజికోడ్ ఎలత్తూర్ దగ్గర కదులుతున్న రైలులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనను

సిక్కింలో దుర్ఘటన… హిమపాతంలో ఇరుక్కుపోయిన 150 మంది… ఏడుగురు దుర్మరణం

సిక్కింలోని నాథులా పర్వత ప్రాంతం సమీపంలో భారీ హిమపాతం సంభవించింది. దీంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. భారీగా మంచు కురవడంతో దాదాపు 150 మంది పర్యాటకులు

అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు కొత్త పేరు పెట్టి, కవ్వింపుకి దిగిన చైనా

అరుణాచల్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి కయ్యానికి చైనా భారత్ పై కాలుదువ్వుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అంటూ చైనా చాలా కాలంగా కవ్విస్తూ వస్తోంది. ఇప్పుడు 11

న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఐ… అవినీతిపరుల్ని విడిచిపెట్టొద్దు : ప్రధాని మోదీ

కేంద్ర దర్యాప్తు సంస్థ CBI అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో డైమండ్ జుబ్లీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ

రాహుల్ కి బెయిల్ పొడిగింపు… ఈ నెల 13 న మళ్లీ విచారణ

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏప్రిల్ 13 వరకూ బెయిల్ పొడిగిస్తూ సూరత్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. పరువునష్టం కేసులో

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్… ఐదుగురు నక్సలైట్ల హతం

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పలాంచత్రా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదుగురిలో ఒకరిపై భారీ

ఎర్రకోట మీది నుంచి టాయిలెట్ల గురించి మాట్లాడింది మోదీ ఒక్కరే : రాంనాథ్ కోవింద్

ఎర్రకోట వేదికగా మరుగుదొడ్ల గురించి మాట్లాడిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీయేనని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొనియాడారు. టాయిలెట్ల గురించి గతంలో ఏ ప్రధాని కూడా ఊసెత్తలేదన్నారు. సోషియాలజీ ఆఫ్

అల్లర్లు చేసిన వారిని తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా

శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఇందులో భాగంగా బిహార్ లోనూ పలు ప్రాంతాల్లోనూ అల్లర్లు రేగాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా

జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదల

పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏండ్ల క్రితం జరిగిన హత్య కేసులో సంవత్సరం శిక్ష పడటంతో 10 నెలల

రాహుల్ గాంధీ అనర్హత వేటుపై … స్పందించిన ఈయూ

రాహుల్‌ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున

రష్యాకు కీలక బాధ్యతలు

ఏప్రిల్‌ నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) అధ్యక్ష బాధ్యతలను రష్యా చేపట్టింది. ఒకవైపు ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతూ ఆ దేశాన్ని నాశనం చేయాలన్న యుద్ధ కాంక్షతో

Latest News Updates

Most Read News