
మళ్లీ పెరుగుతున్న కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో తప్పనిసరి
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని