ఫోటోగ్యాలెరీ

మళ్లీ పెరుగుతున్న కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో తప్పనిసరి

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఊహించ‌ని విధంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని

పంజాప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పంజాబ్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో, బడి పిల్లల మాదిరిగానే, ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట ఆఫర్‌ ప్రకటించింది. వచ్చేనెల నుంచి ఉద్యోగులను ఒంటిపూట విధులకు పరిమితం చేయనుంది.

బీజేపీలో చేరడం చేరడమే పెద్ద బాధ్యతనే తలకెత్తుకున్న కిరణ్ కుమార్ రెడ్డి

ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కండువా కప్పి,

అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో పలు డెవలప్ మెంట్ పనులకు

భింద్రన్‌వాలేలా కనిపించేందుకు కంటి శస్త్రచికిత్స చేయించుకున్న అమృత్‌పాల్‌

ఖలిస్థాన్‌ మద్దతుదారుడు అమృత్‌పాల్‌ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్‌ ఉగ్రవాది జర్నైల్‌సింగ్‌ భింద్రన్‌వాలేలా కనిపించేందుకు అతడు జార్జియాలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిఘా వర్గాలు

10,11తేదీల్లో దేశ వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో సన్నాహాక చర్యలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా… ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, అడిషనల్

బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి…

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్

తగ్గనున్న సిలిండర్ ధరలు… సీఎన్జీ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త పద్ధతి

సహజ వాయువు ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది. దీంతో వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గనున్నాయి. గురువారం

కుమారుడిది తప్పుడు నిర్ణయం… ఏకే ఆంటోనీ రియాక్షన్ ఇదీ…

తన కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. తన కుమారుడిది తప్పుడు నిర్ణయమని, తనకు చాలా బాధగా ఉందన్నారు.

కాంగ్రెస్ కి షాక్… బీజేపీలో చేరిన ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ముద్రపడిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మురళీధరన్

హనుమంతుడి లాగే బీజేపీ కార్యకర్తలు కూడా సాధించాలి : ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మరోవైపు ఆవిర్భావ

రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మా అవార్డుల ప్రదానోత్సవం… హాజరైన ప్రముఖులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత బుధవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన

Latest News Updates

Most Read News