
ఉక్రెయిన్ కి మానవ సాయం చేసేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు. కొన్ని రోజులుగా రష్యాతో యుద్ధంలో తలపడుతున్నామని, ఈ నేపథ్యంలో తమకు మానవతా సాయం కావాలని జెలెన్ స్కీ ఆ

ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు. కొన్ని రోజులుగా రష్యాతో యుద్ధంలో తలపడుతున్నామని, ఈ నేపథ్యంలో తమకు మానవతా సాయం కావాలని జెలెన్ స్కీ ఆ

పంజాబ్ లోని బఠిండా సైనిక శిబిరంపై కాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారు ఝామున 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్ లోకి ఆగంతకులు ప్రవేశించి, కాల్పులకు తెగబడ్డారు.

కర్నాటక లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా… బీజేపీని గద్దె దింపి, తాము అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో

రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం మళ్లీ ముదిరిపోయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని, అందుకు నిరసనగా ఒక రోజు దీక్షకు దిగారు యువ నేత, మాజీ డిప్యూటీ

సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీల జాతీయ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రద్దు చేసింది. ఆమ్ ఆద్మీకి జాతీయ హోదా కల్పించింది. అయితే… ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కెంటకీ రాష్ట్రంలోని డౌన్ టౌన్ లూయిస్ విల్లే ప్రాంతంలోని ఓల్డ్ నేషనల్ బ్యాంక్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు దిగాడు. ఈ

భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు. భారత భూమిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన అరుణాచ్

ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్ కీలక అనుచరుడు పప్పాల్ప్రీత్ సింగ్ ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో అరెస్టయ్యాడు. పంజాబ్ పోలీసులు, కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి సంబంధీకులు ప్రధాని మోదీని ఘనంగా ఆహ్వానించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిలో మోదీ కొవ్వొత్తిని వెలగించి,

ఉక్రెయిన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్ జాపరోవా భారత్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను ప్రారంభించిన తరువాత నుంచి ఉక్రెయిన్ ప్రతినిధులు న్యూఢిల్లీకి అధికారిక

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరుగనున్నాయి. దీనికి ముందు కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.ఎన్.చంద్రప్పను నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను

గుజరాత్కు చెందిన అమూల్ సంస్థ కర్ణాటకలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించింది. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో అమూల్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841