ఫోటోగ్యాలెరీ

వైర్ ఫౌండర్ సిద్ధార్థ వరద రాజన్, ఎడిటర్ వేణు నివాసాలు, కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు

వైర్ పత్రిక ఫౌండర్ సిద్ధార్థ వరద రాజన్, సంస్థాపక ఎడిటర్ ఎమ్ కే వేణు నివాసాలు, కార్యాలయాల్లో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం

‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జంషెడ్ జే ఇరానీ కన్నుమూత

స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ మాజీ ఎండీ, పద్మభూషణ్ జంషెడ్ జే ఇరానీ (86)కన్నుమూశారు. ఈ విషయాన్ని టాటా స్టీల్ ప్రకటించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స

దేశానికి సర్దార్ పటేల్ చేసిన కృషి మరువలేనిది : అమిత్ షా

దేశానికి సర్దార్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత జాతి ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయి

మోర్బీ బ్రిడ్జి ప్రాంతాన్ని సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

గుజరాత్ లో బ్రిడ్జి కూలిన మోర్బి ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించనున్నారు. ఈ మేరకు గుజరాత్ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 1 గంటలకు

పవార్ కు అస్వస్థత… ముంబై ఆస్పత్రిలో చేరిక.. ట్వీట్ చేసిన పార్టీ

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కోలుకోగానే యథావిథిగా

మేకిన్ ఇండియా ట్యాగ్ తో త్వరలోనే విమానాలు : ప్రధాని మోదీ కీలక ప్రకటన

త్వరలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా,

ఇదే తరహా వుంటే… దేశంలో రాష్ట్రపతి పాలనే… ఘాటు విమర్శ చేసిన సీఎం మమత

దేశంలో ఇదే తరహా పాలన కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలన వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఉక్కిరి

‘జీవితంలో చాలా అరుదుగా ఇంతటి బాధను అనుభవిస్తున్నా’ : మోర్బీ ఘటనపై ప్రధాని మోదీ

గుజరాత్‌లోని కెవాడియా వద్ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ పరేడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కెవాడియాలోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద సర్దార్ పటేల్‌కు మోదీ

గుజరాత్ మోర్బీ ఘటన : 132 కి చేరిన మృతుల సంఖ్య.. రంగంలోకి సైన్యం

గుజరాత్ లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై గల తీగల వంతెన కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ 132 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల

వందే భారత్ కు మళ్లీ ప్రమాదం

వందే భారత్‌ రైలు మళ్లీ ప్రమాదానికి గురైంది. ఎద్దు ఢీకొట్టడంతో ముంబై-గాంధీనగర్‌ రైలు ముందు భాగం, ఒక కోచ్‌ దెబ్బతిన్నది. దీంతో 15 నిమిషాల పాటు రైలును ఆపాల్సి వచ్చింది. ఈ

రాజకీయాల్లోకి వస్తా.. లోక్ సభకు పోటీ చేస్తా .. కంగనా రనౌత్

బాలీవుట్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.  ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్‌

ప్రపంచంలోనే ఎతైన శివుడి విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలో  నెలకొల్పారు. జిల్లాలోని నాథద్వారా పట్టణంలో ఏర్పాటు చేసిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ

Latest News Updates

Most Read News