ఫోటోగ్యాలెరీ

కాలుష్యం పెరగడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం

ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్

లష్కరే తొయిబా ఉగ్రవాది మహమ్మద్‌ ఆరిఫ్‌కు మరణశిక్షను ధ్రువీకరించింన సుప్రీం

చారిత్రక కట్టడమైన ఎర్రకోటపై 2000 సంవత్సరంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి లష్కరే తొయిబా ఉగ్రవాది మహమ్మద్‌ ఆరిఫ్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. నేరంలో ఉగ్రవాది పాత్రపై ఆధారాలు విస్పష్టంగా ఉన్నందువల్ల

పాక్ లో కలకలం… మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు

పాక్ లో సంచలనం జరిగింది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో ర్యాలీ సందర్భంగా ఆయనపై కాల్పులు జరిగాయి.

ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం… దమ్ముంటే అరెస్ట్ చేసుకోడంటూ సవాల్

అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. పైగా ఈడీకే సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తాను దోషినైతే…

రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు… డిసెంబర్ 8 న ఫలితం… ప్రకటించిన ఈసీ

గుజరాత్ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. 2 దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్

సీఎం స్టాలిన్ తో భేటీ అయిన బెంగాల్ సీఎం మమత… రాజకీయాలు మాట్లాడలేదని ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం సాగింది.అయితే… తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి

ప్రవీణ్ నెట్టారు నిందితుల సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య కేసులో నిషేధిత నలుగురు పీఎఫ్‌ఐ సభ్యుల గురించి సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నగదు రివార్డు ప్రకటించింది. తాజాగా

ప్రపంచ సంక్షోభ సమయంలోనూ నిపుణులు భారత్ పేరు తలుస్తున్నారు : ప్రధాని మోదీ

బెంగళూరు అంటేనే ఓ వైపు సంప్రదాయం, మరోవైపు టెక్నాలజీ గుర్తుకొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతి మరియు సంస్కృతి యొక్క ఏకైక సంగమం ఉన్న ప్రదేశమని కొనియాడారు. కర్నాటక రాష్ట్ర

మోర్బీ బాధితులకు అండగా వుంటాం… భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ

గుజరాత్ లోని మోర్బీ టౌన్ లో కూలిపోయిన కేబుల్ బ్రిడ్జి ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పరిశీలించారు. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ పై రివ్యూ చేశారు. మోర్బీ సివిల్ హాస్పిటల్

చెన్నైతో సహా మరో 8 జిల్లాల్లో భారీ వర్షాలు… అస్తవ్యస్తమైన జన జీవనం

నైరుతి బంగాళాఖాతం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో చెన్నై, శివారు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంతో పాటు, పలు జిల్లాల్లో

గుజరాత్ లోని రెండు జిల్లాల్లో వుంటున్న 3 దేశాల మైనారిటీలకు భారత పౌరసత్వం

గుజరాత్ లోని రెండు జిల్లాల్లో వుండే ఆఫ్గన్, పాకిస్తాన్, బంగ్లాకి చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు,పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం లభించనుంది. సిటిజన్ షిప్ యాక్ట్ 1955 ప్రకారం కేంద్రం

Latest News Updates

Most Read News