ఫోటోగ్యాలెరీ

చెన్నై ఆంధ్రాక్లబ్, మాదాల ఆదిశేషయ్య సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

చెన్నైలోని టి. నగర్ ఆంధ్రాక్లబ్ లో ఎన్టీఆర్ అభిమానులు, ఆస్కా మాజీ అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. దీనికి బెంగళూరుకు చెందిన అఖిల భారత

పంజాబ్ లోని హిందుత్వ నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. భద్రత పెంపు

పంజాబ్ లోని లుథియానాలో వుంటున్న ఐదుగురు హిందూ నేతలకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందజేసింది. ఎక్కడికి వెళ్లినా… వాటిని ధరించాలని ప్రభుత్వం వారికి సూచించింది. కొన్ని రోజుల క్రితం శివసేన

అద్వాణీ నివాసానికి ప్రధాని మోదీ… బొకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వాణీ నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా మోదీ ఆయనకు పూల బొకేను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు సరైనవే.. తీర్పు వెలువరించిన సుప్రీం

అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఇచ్చే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో10 శాతం కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ

ఉప ఎన్నికల్లో జయ కేతనం ఎగరేసిన బీజేపీ…

తెలంగాణలోని మునుగోడుతో సహా 6 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, హర్యానా, యూపీలోని 7 నియోజకవర్గాల ఫలితాలు వచ్చేశాయి. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్

అసత్యాల వేదిక ఏదైనా ఉందంటే అది ట్విట్టరే… బైడెన్

ట్విట్టర్ కట్టుకథల పుట్టిల్లు, వాస్తవాలకు బురదచల్లుతుంది, అసత్యాలను ప్రచారం చేస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వ్యాఖ్యానించారు. చికాగోలో జరిగిన నిధుల సమీకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను

7న సుప్రీంకోర్టు కీలక తీర్పు

విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం తీసుకువచ్చిన పదిశాతం EWS రిజర్వేషన్లపై ఈ నెల సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది. ప్రస్తుతం రిజర్వేషన్ ఉన్న వర్గాలకు కాకుండా ఇతర వర్గాల్లోని

మరో దఫా ఉప ఎన్నికల పోరుకు మోగిన నగారా

దేశంలో మరో దఫా ఉప ఎన్నికల పోరుకు నగారా మోగింది. డిసెంబర్‌ 5న ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురీ లోక్‌సభ స్థానంతో పాటు పలు రాష్ర్టాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు

హర్యానా సీఎం నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ సింధూజ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ డీఎస్వీ సింధూజ బీడీఎస్‌లో బంగారు పతకాన్ని సాధించింది. సింధూజ హర్యానా ఫరీదాబాద్‌లోని మానవ్ రచన డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. రోహ్‌తక్‌లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో

గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. ఆఫర్ ఇస్తామని బీజేపీ చెప్పింది : కేజ్రీవాల్

బీజేపీపై ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలకు దిగారు. ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన

స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగా కన్నుమూత

స్వతంత్ర భారత తొలి ఓటరు, హిమాచల్ కి చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగా కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… నేడు మరణించినట్లు కుటుంబీకులు

దూకుడులో గుజరాత్ కాంగ్రెస్… అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ 43 మందితో తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ నూతన

Latest News Updates

Most Read News