
రాజీవ్ హత్య కేసు.. నిందితులందర్నీ విడుదల చేయాలని సుప్రీం కీలక ఆదేశాలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుల విషయంలో సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సంబంధముండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుల విషయంలో సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సంబంధముండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో

ఆధార్ అప్ డేట్ చేయించుకోవాలని ,లేదంటే ప్రభుత్వ పథకాలు అందవని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఆధార్ యూఐడీఏఐ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా వెళ్లి, పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఆలయాన్ని చేరుకోవడానికి ఆమె ఇక్కడి గ్రాండ్ రోడ్లో దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి చరిత్ర సృష్టించారు. పూరికి

చెన్నై- మైసూరు మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో మోదీ

తమిళనాడులో వర్షాలు ఇంకా కురుస్తూనే వున్నాయి. గత వారం రోజులుగా చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైతో సహా చెంగల్పట్టు,

గుజరాత్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 160 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ఎన్నికల్లో భాగంగా గుజరాత్

కొన్నేళ్లుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ సమస్యలతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే… తన కూతురు రోహిణి ఓ కిడ్నీని తన తండ్రికి ఇచ్చేందుకు

దేశంలో రెండు రాష్ట్రాలు మినహా, కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగైందని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ

కోయంబత్తూరు కారు పేల్లుళ్ల కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. కోయంబత్తూరుతో పాటు మరో 40 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. పలు

తమిళనాడులో గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. గవర్నర్ పదవి నుంచి ఆర్.ఎన్. రవిని వెంటనే తొలగించాలని అధికార డీఎంకే రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాసింది. తమ ప్రభుత్వం

నేపాల్ లో భూకంపం సంభవించింది. దీంతో ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. నేపాల్ లో భూకంపం కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు

భారత 50 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841