ఫోటోగ్యాలెరీ

ఛాలెంజ్ ను పూర్తి చేసి, మొట్ట మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డ్ సాధించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించి, రికార్డుల్లో ఎక్కారు. ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజన్ ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్ గా రికార్డుల్లోకి ఎక్కారు. ట్రయాథ్లాన్ భాగంగా

రాజీవ్ గాంధీ హంతకుల విడుదల సరికాదు : వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేయడంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హంతకులను అలా వదిలేయడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీ

ఇండోనేషియా బాలి వేదికగా జీ 20 సమావేశం… ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ

అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సు ఇండోనేషియా బాలిలో జరుగనున్నాయి. 15,16 తేదీల్లో 17 వ జీ 20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర

భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం

భారత సంతతి శాస్త్రవేత  వెంకి రామకృష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్‌లో ప్రసిద్ధ బ్రిటన్‌ విశిష్ట సేవా పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌`3 చేతుల మీదుగా ఆయన అవార్డు

రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసు  లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం

శ్రీశ్రీ రవిశంకర్ కు గాంధీ పీస్ పిలిగ్రిమ్ అవార్డు

ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న  ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రతిష్ఠాత్మక గాంధీ పీస్‌ పిలిగ్రిమ్‌ అవార్డును అందుకొన్నారు. జాతిపిత మహాత్మా

గిన్నిస్ రికార్డు సాధించిన ఆస్ట్రేలియా వ్యక్తి… ఒక్కరోజులో 78 పబ్లకు

ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విల్లియ‌ర్స్ ఒక్క రోజులో ఎక్కువ ప‌బ్‌ల‌ను చుట్టేసిన వ్య‌క్తిగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలి అనుకున్నాడు. అనుకున్న‌ట్టుగానే ఈ ఏడాది గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించాడు.

ఐసీసీ చైర్మన్ గా మరోసారి గ్రెగ్ బార్ క్లే నియామకం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్ క్లే మరోసారి నియమితులయ్యారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఇవ్వాల ఐసీసీ భేటీ జరిగింది. ఐసీసీ చైర్మన్

శ్రీ కామాక్షి పీఠం ఆస్థాన సిద్ధాంతి కర్రా వీరభద్రానికి ”ప్రాగ్జ్యోతిష్ గ్లోబల్ అఛీవర్స్ అవార్డ్”

ప్రాగ్జ్యోతిష విశ్వ విద్యా పీఠ్ వారి ఆధ్వర్యంలో గౌహతిలో జరుగుతున్న నేషనల్ ఆస్ట్రో కాన్ఫరెన్స్ లో శ్రీ కామాక్షి పీఠం మహా సంస్థానం ఆస్థాన సిధ్ధాంతి డా. కర్రా వీరభద్రానికి ప్రాగ్జ్యోతిష్

రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బెంగాల్ మంత్రి… సోషల్ మీడియాలో వైరల్

బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత అఖిల్ గిరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రపతి ఎలా వుంటారు? అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమ్ము దుమారం

మోదీ స్టేడియం పేరును పటేల్ స్టేడియంగా మార్చేస్తాం… కాంగ్రెస్ కీలక హామీ

గుజరాత్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోను ప్రకటించింది. తాము గనక అధికారంలోకి వస్తే అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని ప్రకటించింది. మోదీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా

హిమాచల్ లో ప్రారంభమైన పోలింగ్… ఓటు వేసి రికార్డు సృష్టించాలని మోదీ పిలుపు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 55 లక్షల మంది ఓటర్లు

Latest News Updates

Most Read News