
బీజేపీ ఆదేశాలనే.. సీబీఐ అమలు : కేజ్రీవాల్ ఆరోపణ
బీజేపీ ఆదేశాలను సీబీఐ అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం
బీజేపీ ఆదేశాలను సీబీఐ అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం
యూపీ గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు., శనివారం రాత్రి పోలీసులు అతడిని ప్రయాగ్ రాజ్ లోని ఆస్పత్రికి మెడికల్ చెకప్
వందే మెట్రో విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ యేడాది డిసెంబర్ కంటే ముందే వందే మెట్రో నెట్ వర్క్ ను అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లా నుంచి తన వస్తువులను డీసీఎం వాహనాల్లో తరలించారు. ఈ
బెంగాల్ గడ్డ మీది నుంచి కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి ముఖ్యమంత్రి చేయాలని శత ప్రయత్నాలు చేస్తున్నారని,
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆదివారం విచారణకు హాజరు కావాలని సీబీఐ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లిలో జమ్మూ కశ్మీర్ విషయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్
గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ యూపీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. యూపీలోని ఝాన్సీ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలను ఐక్యం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితమవ్వాలని కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేతలు సంకల్పం
కర్నాటక బీజేపీ తన అభ్యర్థుల రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ రెండో జాబితా 23 మంది అభ్యర్థులతో వుంది. కొత్తగా ప్రకటించిన రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు
మన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ప్రతి రోజూ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. ఆస్తుల చిట్టా చెప్పడానికి దమ్ముందా? ఎంత ఆస్తి వుందో వెల్లడించే ధైర్యం
ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి సారిగా ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : info@cinemaabazar.com
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841