ఫోటోగ్యాలెరీ

బీజేపీ ఆదేశాలనే.. సీబీఐ అమలు : కేజ్రీవాల్‌ ఆరోపణ

బీజేపీ ఆదేశాలను సీబీఐ అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌  అన్నారు. ఢిల్లీ మద్యం

యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కాల్చివేత…

యూపీ గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు., శనివారం రాత్రి పోలీసులు అతడిని ప్రయాగ్ రాజ్ లోని ఆస్పత్రికి మెడికల్ చెకప్

డిసెంబర్ కంటే ముందే వందే మెట్రో… ప్రకటించిన కేంద్రం

వందే మెట్రో విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ యేడాది డిసెంబర్ కంటే ముందే వందే మెట్రో నెట్ వర్క్ ను అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ

అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లా నుంచి తన వస్తువులను డీసీఎం వాహనాల్లో తరలించారు. ఈ

మమ్మల్ని గెలిపించండి… నవమి యాత్రలపై దాడి చేసే దమ్ము ఎవరికీ వుండదు : అమిత్ షా

బెంగాల్ గడ్డ మీది నుంచి కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి ముఖ్యమంత్రి చేయాలని శత ప్రయత్నాలు చేస్తున్నారని,

లిక్కర్ స్కాం : సీఎం కేజ్రీవాల్ కి సీబీఐ నోటీసులు… విచారణకు రావాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆదివారం విచారణకు హాజరు కావాలని సీబీఐ

అమిత్ షా అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లిలో జమ్మూ కశ్మీర్ విషయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను ఎన్ కౌంటర్ చేసిన ఎస్టీఎఫ్

గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ యూపీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. యూపీలోని ఝాన్సీ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన

బిహార్ లో మహా ఘట్ బంధన్ నేతల భేటీ… హాజరైన రాహుల్

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలను ఐక్యం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితమవ్వాలని కాంగ్రెస్‌, జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ అగ్రనేతలు సంకల్పం

23 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ

కర్నాటక బీజేపీ తన అభ్యర్థుల రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ రెండో జాబితా 23 మంది అభ్యర్థులతో వుంది. కొత్తగా ప్రకటించిన రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు

దేశంలోనే అత్యంత సంపన్న సీఎం జగన్… అత్యధిక అప్పులున్న సీఎం కేసీఆర్

మన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ప్రతి రోజూ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. ఆస్తుల చిట్టా చెప్పడానికి దమ్ముందా? ఎంత ఆస్తి వుందో వెల్లడించే ధైర్యం

పదవులు ఆశించి బీజేపీలోకి రాలేదు.. పోటీపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే : కిరణ్ కుమార్

ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి సారిగా ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర

Latest News Updates

Most Read News