ఫోటోగ్యాలెరీ

ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ పై సీబీఐ కేసులు

ప్రముఖ పెన్నుల తయారీ కంపెనీ రొటోమ్యాక్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ, దాని డైరెక్టర్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును 750 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ

విమాన ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరేం కాదు : కేంద్రం ప్రకటన

ఇకపై విమాన ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరికాదు. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇకపై… ప్రయాణికులు మాస్క్

కాంగ్రెస్ కి ఝలక్… రాజస్థాన్ ఇన్ ఛార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్న మాకెన్

కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇన్ని రోజుల పాటు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో వుంటూనే ఝలక్ ఇవ్వడంతో పార్టీలో అలజడి

మోదీతో రిషి సునాక్ భేటీ తర్వాత… భారతీయ యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన బ్రిటన్

బ్రిటన్ ప్రధాని భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి ఆమోదం తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత

ఇండోనేషియా నుంచి జీ 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ

ఇండోనేషియాలోని బాలిలో జీ 20 సదస్సు నడుస్తోంది. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి ప్రధాని నరేంద్ రమోదీ జీ 20 దేశాల అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా అందుకున్నారు.

భారత్-ఇండోనేషియా వ్యాపార సంబంధాలకు వేలాది సంవత్సరాల చరిత్ర వుంది : మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో భారత సంతతికి చెందిన వారితో సమావేశమయ్యారు. జీ 20 సదస్సు ముగిసిన తర్వాత ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా, ఇండోనేషియా మధ్య

ప్రసార భారతి సీఈవోగా గౌరవ్ ద్వివేది… రాష్ట్రపతి ఆమోదం

ప్రసార భారతి సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. 1995 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి ద్వివేది… ఛత్తీస్ గఢ్ కేడర్ అధికారి. 5 సంవత్సరాల

రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు తెలిపారు. బెంగాల్ మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతి ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతున్నట్లు

జీ 20 వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ప్రపంచ శాంతి కోసం పనిచేద్దామని పిలుపు

ఇండోనేషియాలోని బాలీ వేదికగా జీ 20 సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు, ఆహార,

ఢిల్లీలో ఘోరం.. ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి… పలు ప్రదేశాల్లో విసిరి…..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. శ్రద్ధా అనే యువతిని అఫ్తాబ్ అమీన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి… ఢిల్లీలోని పలు

బలవంతపు మత మార్పిళ్లు దేశ భద్రతకే ముప్పు : సుప్రీం

హిందువులే టార్గెట్ గా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మత మార్పిళ్లు దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంది. వీటిని

పినరయ్ విజయన్ సర్కారుకు గట్టి షాకిచ్చిన హైకోర్టు

కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది. స్టేట్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కొట్టేసింది. దీంతో పినరయ్

Latest News Updates

Most Read News