ఫోటోగ్యాలెరీ

ఏ అభివృద్ధి కార్యక్రమమూ ఎన్నికల కోసం చేయలేదు : ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ఎన్నో భారీ అభివృద్ధి పథకాల అమలును ఎప్పుడూ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శకులు చేసే వారికి ప్రత్యక్షంగా కనబడుతున్నఈప్రాజెక్టులే సమాధానమని

దలైలామాకు గాంధీ మండేలా అవార్డు… ప్రదానం చేసిన హిమాచల్ గవర్నర్

టిబెట్ మత గురువు దలైలామా గాంధీ మండేలా అవార్డును అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో గాంధీ మండేలా ఫౌండేషన్ ఆయనకు అవార్డు అందజేసింది. 2019 సంవత్సరానికి గాను దలైలామాకు ఈ

పాకిస్తాన్ అంటూ కాలేజీ విద్యార్థుల నినాదాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన బెంగళూరుకి చెందిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. బెంగళూరుకు చెందిన న్యూ హోరిజోన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన

ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కి జైలులో మసాజ్… బయటికి వచ్చిన వీడియో

ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు తిహార్ జైలులో మసాజ్ చేస్తున్న సీసీటీవీ వీడియోలు బయటకు వచ్చాయి. జైలులో నిబంళధనలకు విరుద్ధంగా సకల సదుపాయాలు అందుతున్నాయని పలువురు సోషల్ మీడియాలో తీవ్రంగా

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు… షెడ్యూల్ విడుదల

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 న ప్రారంభమై… డిసెంబర్ 29 వరకూ కొనసాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి సాయం చేయడం మరింత ప్రమాదకరం : అమిత్ షా

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న నో మనీ ఫర్ టెర్రర్ అంతర్జాతీయ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి సహాయం చేయడం మరింత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ

దేశ వ్యాప్త భారత్ జోడో యాత్రలో వున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ వచ్చింది. ఇండోర్ లోకి అడుగు పెట్టగానే ఆయన్ను బాంబులతో చంపుతామంటూ ఓ లేఖని పోలీసులు

జనాభా నియంత్రణ విషయంలో జోక్యం చేసుకోం… : సుప్రీం కోర్టు

జనాభా నియంత్రణ విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జననాల సంఖ్య పెరిగినప్పటికీ దేశ జనాభా స్థిరంగా వుందని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమస్య కాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ

ఉగ్రదాడి ఏ స్థాయిలో జరిగినా… ప్రతిస్పందన తీవ్రంగా వుండాలి : ప్రధాని మోదీ

ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు.

మళ్లీ సావర్కర్ పై నోరు పారేసుకున్న రాహుల్… మండిపడ్డ ఉద్ధవ్

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్లీ విమర్శలు చేశారు. స్వాతంత్రం సమయంలో గాంధీ, నెహ్రూ ఆంగ్లేయులకు క్షమాపణలు చెప్పలేదు కానీ… సావర్కర్ మాత్రం

వేదికపై తీవ్ర అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ పర్యటన సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాల్లో వుండగా… తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యక్రమాన్ని అధికారులు ఆపేశారు. వెంటనే అధికారులు ఆయనను

కేరళలో అగ్నిపథ్ స్కీం రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం.. భారీ సంఖ్యలో హాజరైన యువత

కేరళలో నేడు అగ్నిపథ్ స్కీం రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. కొల్లాంలోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం వేదికగా ఈ ర్యాలీ నడుస్తోంది. దీనిని జిల్లా కలెకర్టర్, ఎస్పీ, ఆర్మీ రిక్రూట్

Latest News Updates

Most Read News