ఫోటోగ్యాలెరీ

మంత్రి సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేసింది ఓ రేపిస్ట్ : జైలు వర్గాలు

ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు తిహార్ జైలులో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ, ఆయన మసాజ్ కూడా చేసుకుంటున్నారంటూ వార్తలు సంచలనం రేపుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

శివాజీ మాకు దేవుడు.. తల్లిదండ్రుల కంటే ఎక్కువే : నితిన్ గడ్కరీ

ఛత్రపతి శివాజీ మహారాజ్ విషయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనలే రేపుతున్నాయి. నితిన్ గడ్కరీ, శివాజీ మహారాజ్ విషయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై శివసేన

సోనూ సూద్ ప్రతిష్టాత్మక ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డు

సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022లో సోనూ సూద్ ప్రతిష్టాత్మక ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డు అందుకున్నారు. కోవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలో వలస వచ్చినవారికి మెస్సీయగా ఉండటం నుండి పేదలు మరియు వైద్యం, విద్య

తమిళనాడు శివకాశి భద్రకాళి ఆలయ గోపురంలో అగ్ని ప్రమాదం

తమిళనాడులోని విరుదునగర్ శివకాశి భద్రకాళి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే… ఇందులో ప్రాణనష్టం ఏమాత్రం జరగలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి

మంగళూరు ఆటో పేలుడు : కుక్కర్ బాంబు పట్టుకొని ఆటో ఎక్కడిన ఉగ్రవాది

మంగళూరు ఆటో పేలుడుపై పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాది షరీక్ కుక్కర్ బాంబు పట్టుకొని ఆటో ఎక్కాడని, అది పేలిందని కర్నాటక ఏడీజీపీ అలోక్

మొఘలులు భారత దేశం మొత్తాన్ని పాలించారనేది తప్పు.. చరిత్ర తిరగ రాయాలి : అసోం సీఎం

మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదని, చరిత్రను తిరగరాయాలని అసోం సీఎం హేమంత విశ్వ శర్మ అన్నారు. మొఘలులు భారత దేశం మొత్తాన్ని పాలించారని వామపక్ష చరిత్రకారులు వక్రీకరించారని, ఈశాన్య

చిరంజీవి విలక్షణ నటుడు అంటూ అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని వరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు ప్రకటించారు. చిరంజీవి విలక్షణమైన నటుడని

ఒక్క ఆయిల్ ట్యాంకర్ 48 కార్లను ఢీకొట్టింది… పలువురికి తీవ్ర గాయాలు

ఒకే ఒక్క ఆయిల్ ట్యాంకర్… ఏకంగా 48 వాహనాలను ఢీకొట్టింది. దీంతో 48 కార్లు దెబ్బతినడమే కాకుండా 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది జరిగింది పూణె- బెంగళూరు జాతీయ రహదారిపై.

కేంద్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నేడు బాధ్యతలు స్వీకరించారు. మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల సంఘం కమిషనర్ గా

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. గత కొన్నేళ్లుగా ప్రతియేటా నవంబర్ మాసాంతంలో మొదలై డిసెంబర్లో ముగిసేలా సమావేశాల తేదీలను ఖరారు చేస్తుండగా, ఈసారి సమావేశాలు కాస్త ఆలస్యంగా డిసెంబర్ 7న

కాశీ భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని… తమిళనాడు పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం : మోదీ

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ వేదికగా కాశీ- తమిళ సంగమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులైన పంచెకట్టుతో హాజరయ్యారు. మోదీ ఫొటో ప్రస్తుతం సోషల్

Latest News Updates

Most Read News