ఫోటోగ్యాలెరీ

బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం

బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి  సమావేశమయ్యారు. సువేందుతోపాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా సీఎం చాంబర్‌లోకి వెళ్లారు. సమావేశం అనంతరం

మేం తొలగించలేదు.. వారే రాజీనామా చేశారు

భారత్‌లో తాము ఏ ఉద్యోగినీ బలవంతంగా తొలగించలేదని, తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారని అమెజాన్‌  కేంద్రానికి తెలిపింది. ఉద్యోగులపై తొలగింపుపై వివరణ ఇవ్వాలని

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పార్కిన్సన్ వ్యాధి సోకిందా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. . ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్‌ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. క్రమంగా అతని ఆరోగ్యం దిగజారిందని, యుద్ధ ఒత్తిడి

ప్రపంచ స్థాయి నేతల్లో మోడీ అగ్రస్థానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  స్థాయి అంతర్జాతీయంగా మరింత బలపడింది. అగ్ర దేశాధినేతలను  తలదన్ని ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్

అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్,  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మద్యం కుంభకోణం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ నేతలకు విజిలెన్స్ డైరెక్టరేట్

కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర : మనీశ్ సిసోడియా

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బీజేపీపై  సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఢిల్లీ  ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర

అమెజాన్ మరో కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నదిఇండియాలో ఎడ్‌టెక్‌ బిజినెస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను స్కూల్‌ విద్యార్ధుల

మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ   నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో

వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టులో మరో 4 కొత్త బెంచ్ లు : సీజేఐ ప్రకటన

వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టులో మరో 4 కొత్త బెంచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. సుప్రీంలో పని సౌలభ్యంతో పాటు

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద బోస్

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన

మంత్రి సత్యేంద్ర జైన్ విలాసవంతమైన భోజనం… మరో వీడియో బయటికి

తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ పై రోజుకో ఆరోపణలు వస్తున్నాయి. రోజుకో వీడియో బయటికి వస్తోంది. దీంతో ఆయన వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా… మంత్రి

అసోం- మేఘాలయ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ… కాల్పుల్లో ఐదుగురు మృతి

అసోం, మేఘాలయ మధ్య మళ్లీ చిచ్చు రాజుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో అసోం ఫారెస్ట్ అధికారులు కాల్పులు జరిపారు.

Latest News Updates

Most Read News