ఫోటోగ్యాలెరీ

ఢిల్లీ లిక్కర్ కేసు : మద్యం వ్యాపారి అమిత్ అరోరా అరెస్ట్… ప్రకటించిన ఈడీ

ఢిల్లీ మద్యం అవినీతి వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు, ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ నేడు అరెస్ట్ చేసింది. ఆయన

తెలంగాణలో జ్యోతిషం ప్రకారం ఎన్నికలంటూ సుప్రీం వ్యాఖ్యలు

తెలంగాణలో జరిగే ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారమే వస్తాయని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అన్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత

నిజాలు చూడలేకపోతే… నోరు మూసుకొని కూర్చోండి : అనుపమ్ ఖేర్ మండిపాటు

గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇఫి జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడారు. ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందానని,

సాహో… సిరిసిల్ల చేనేత కారుడా…. మన్ కీ బాత్ లో చేనేతకారుడిపై మోదీ ప్రశంసలు

మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సిరిసిల్లా జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ ప్రస్తావన తెచ్చారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. తన స్వహస్తాలతో నేసిన

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం

జీ-20 అధ్యక్ష బాధ్యతలు …భారత్ చేపట్టడం గర్వకారణం

జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టడం గర్వకారణమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ  మాట్లాడారు. త్వరలో మన్కీ బాత్ 100వ ఎపిసోడ్

కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ …రిషి సునాక్ కుమార్తె నృత్య ప్రదర్శన

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కుమార్తె అనౌష్క సునాక్‌  లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. రాంగ్‌-2022 పేరుతో ఇంటర్నేషనల్‌ కూచిపూడి డాన్స్‌ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు

వలసలపై బ్రిటన్‌ ప్రభుత్వం కలవరం చెందుతోంది. ముఖ్యంగా విద్యార్థుల వలసలనూ  నియంత్రించేందుకు కొత్త విధానం తీసుకురావాలని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భావిస్తున్నారు.  విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించడం సహా అన్ని

గుజరాత్ ఎన్నికల కోసం… బీజేపీ మేనిఫెస్టో విడుదల

గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ  మేనిఫెస్టోను విడుదల చేసింది. జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, సిఎం భూపేంద్ర పటేల్‌, రాష్ట్ర బిజెపి చీఫ్‌ సిఆర్‌ పాటిల్‌  మేనిఫెస్టోను

జోడో యాత్రలో జోష్… రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ను నడిపిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో  విజ‌య‌వంతంగా సాగుతోంది.  ఈ యాత్రలో వివిధ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఆయా రాష్ట్రాల‌ క‌ళాకారుల‌తో స్టెప్పులేస్తూ ముంద‌కు సాగుతుంన్నారు.

నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఎల్ఎస్ఎ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ను భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్

పుడ్‌ బిజినెస్‌కు అమెజాన్‌ గుడ్‌ బై

డిసెంబర్‌లో ఇ-కామర్స్‌ దిగ్జ సంస్థ అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ నుంచి వైదొలగనుంది. 2020 మే నెలలో  బెంగళూర్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ అమెజాన్‌ ప్రారంభించింది. అమెజాన్‌ ఫుడ్‌ సర్వీస్‌ అంతగా కస్టమర్ల

Latest News Updates

Most Read News