ఫోటోగ్యాలెరీ

వాంటెడ్ ఉగ్రవాది హర్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

వాంటెడ్ ఉగ్రవాది హర్ ప్రీత్ సింగ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరా లుథియానా కోర్టు పేలుడు కేసులో హర్ ప్రీత్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటన తర్వాత మలేషియాకు

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసు వ్యవహారంలో సుప్రీం కీలక తీర్పు

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసు వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. నంబి నారాయణన్ ను ఇరికించారన్న కేసులో మాజీ డీజీపీతో సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు

జేఎన్‌యూ లో బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు… సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన వీసీ

ఢిల్లీలోని జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ) లో మళ్లీ వివాదం రేగింది. క్యాంపస్లోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం తేవాలని వీహెచ్ పీ డిమాండ్

భారత్ లో లవ్ జిహాద్ ను అరికట్టేందుకు కేంద్రం వెంటనే ఓ చట్టాన్ని తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసును వీహెచ్ పీ ఉదహరిస్తూ… ఇది

గుజరాత్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్… 60 శాతానికి పైగా నమోదు

గుజరాత్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే… తొలి విడత పోలింగ్ సందర్భంగా

మహిళా న్యాయమూర్తులతో సుప్రీంలో ప్రత్యేక ధర్మాసనం….

సుప్రీం కోర్టు చరిత్రలో మరో అరుదైన ఘట్టం సంభవించింది. ఇప్పటికే కేసు వాదనల్లో లైవ్ టెలికాస్ట్ ను అనుమతించిన సుప్రీం కోర్టు… తాజాగా మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు

ఈడీ మరింత శక్తిమంతం… మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ను కేంద్రం మరింత శక్తిమంతం చేసింది. ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలను తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం ఈ మార్పులు

గుజరాత్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్…

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకూ ఈ పోలింగ్

రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్‌లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమాల్ అందుకోగా, అర్జున

ఎన్డీటీవీ అదానీ గ్రూప్ సొంతం… డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్.. రాధికా రాయ్

ఎన్డీటీవీలో భారీ మార్పులు జరిగాయి. ఆ ఛానెల్ కు డైరెక్టర్ పదవిలో వున్న ప్రణయ్ రాయ్ తన పదవికి రాజీనామా చేసేశారు. ఆయనతో పాటు ఆయన భార్య రాధికా రాయ్ కూడా

శ్రద్ధా వాకర్ హత్య కేసు : ఇసుమంతైనా పశ్చాత్తాపం లేని అఫ్తాబ్…

కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలాకు టెలిగ్రాఫ్ టెస్టును అధికారులు నిర్వహించారు. ఈ విచారణలో నేరాన్ని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ

రావణుడిలా మోదీకి 100 తలలున్నాయా? ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ… కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఖర్గే రావణుడితో పోల్చారు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్

Latest News Updates

Most Read News