
అమెరికాకు అప్పగించొద్దు … జూలియన్ అసాంజె విజ్ఞప్తి
తనను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఇచ్చిన అనుమతిని నిలువరించాలని కోరుతూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె యురోపియన్ మానవ హక్కుల కోర్టు (ఇసిహెచ్ఆర్)కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖ

తనను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఇచ్చిన అనుమతిని నిలువరించాలని కోరుతూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె యురోపియన్ మానవ హక్కుల కోర్టు (ఇసిహెచ్ఆర్)కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖ

వందే భారత్ మరో రైలు కూడా పట్టాలెక్కనుంది. దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఓ రైలును కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ నిర్ధారించారు. సికింద్రాబాద్-విజయవాడ

కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) హోల్డర్లకు శుభవార్త చెప్పింది. దేశంలో నెలకొన్న లేబర్ కొరత నేపథ్యంలో వర్క్ పర్మిట్ను విస్తరిస్తూ ఓడబ్ల్యూపీ హోల్డర్ల కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగాలు చేసుకొనేందుకు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) లో దారుణం జరిగింది. థాయిలాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ రవి రంజన్ అత్యాచారయత్నం కలకలం రేపింది. ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఈ

తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడటానికి ఉపయోగపడుతుందని అని కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆలయాల్లో భక్తులకు డ్రెస్

అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని, 3 వేల మంది అగ్నివీరులు శిక్షణలో చేరారని నేవీ చీఫ్ అడ్మిన్ హరి కుమార్ ప్రకటించారు. 3 వేల మందిలో 341 మంది మహిళలున్నారని, వచ్చే

అంతర్జాతీయ దివ్యాంగుల సాధికార దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దివ్యాంగుల సాధికార అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఐఐటి ఇన్నోవేషన్ సెంటర్ ను స్థాపించి, అంధ విద్యార్థులను ప్రోత్సహించిన

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ మన్నా ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. అయితే టీఎంసీ నేత ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయన్నది మాత్రం

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు నుంచి పిచాయ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పిచాయ్

ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్ ను హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 5 సర్వర్లను చైనా టార్గెట్ గా చేసుకుందని అధికారులు పేర్కొంటున్నారు. హ్యాక్ చేసిన

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమి జీ – 20 కి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఘన వారసత్వం కలిగిన 100 స్మారక చిహ్నాలపై జీ – 20 లోగో

ఇండియా- పాక్ అంతర్జాతీయ సరిహద్దును అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. శత్రువును దూరం నుంచే అంచనా వేయడానికి కెమెరాల వినియోగం, అలాగే 24 గంటలూ ఆకాశంలో నిఘా పెట్టడం, అవసరమైతే ఆకాశం నుంచే బుల్లెట్ల
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841