ఫోటోగ్యాలెరీ

ఆహ్లాదకర వాతావరణంలో జీ 20 సన్నాహాక సమావేశం… సోషల్ మీడియాలో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో జీ 20 సన్నాహక సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ సమావేశానికి ఆయా పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా అందరితో

సెహభాష్ రోహిణీ ఆచార్య…. లాలూ కుమార్తెపై ప్రశంసలు కురిపిస్తున్న నేతలు, ప్రజలు

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. సింగపూర్ లో నివసిస్తున్న ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య… తన

గుజరాత్ లో మళ్లీ కమల వికాసం…. హిమాచల్ లో నువ్వా నేనా? వచ్చేసిన ఎగ్జిట్ పోల్స్

గుజరాత్ లో మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. గుజరాత్ లో ప్రధాని మోదీ ఛరిష్మా తీవ్రంగా పనిచేసిందని ఎగజిట్ పోల్స్ అంటున్నాయి. గుజరాత్ లో బీజేపీకి 128 స్థానాల

మోదీ అధ్యక్షతన జీ 20 సన్నాహక సమావేశం… హాజరు కానున్న జగన్, చంద్రబాబు

జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జీ 20 సన్నాహక సమావేశం జరగనుంది. దీనికి దేశ

ప్రధాని మోదీ ‘నడక’పై కాంగ్రెస్ విమర్శలు… ఈసీ చూడటం లేదని మండిపాటు

గుజరాత్ లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది దూరం నడుచుకుంటూ పోలింగ్ స్టేషన్ కి వచ్చారు. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్

డబ్బుల ఏటీఎం లాగే… ఇప్పుడు గోల్డ్ ఏటీఎం… దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్ లో ఏర్పాటు

ఏటీఎంలో నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటున్నట్లే… ఇకపై బంగారాన్ని కూడా ఏటీఎమ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. వినియోగదారులు తమ డెబిట్,

అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయండి : ట్రంప్ డిమాండ్

అమెరికా ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అని పేర్కొన్న ట్రంప్‌ అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. తనకు వ్యతిరేకంగా బడా

మరో 25 సంవత్సరాల్లో భారత్ విశ్వగురువుగా మారుతుంది : రాష్ట్రపతి ముర్ము

మరో 25 సంవత్సరాల్లో భారత్ విశ్వ గురువుగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. ప్రతి భారతీయుడి నరనరాల్లో సంస్కృతి, సంప్రదాయాలు జీర్ణించుకుపోయాయని అన్నారు. విశాఖ తీరంలో నిర్వహించిన నౌకాదళ దినోత్సంలో

ప్రారంభమైన గుజరాత్ పోలింగ్.. క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్యూ లైన్లో నిల్చొని మరీ… తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రాణిప్ అనే

ఎంసీడీ ఎన్నికల్లో ఓటు వేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో  సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.   సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. ఓటర్లంతా

ఇలాంటి ఘటనను ప్రపంచం ఎన్నడూ చూడలేదు.. ఉపరాష్ట్రపతి

చట్టాలను రద్దుచేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత దానిని ఎలా రద్దు చేస్తారని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

చరిత్ర సృష్టించిన అమెరికా… ప్రపంచంలోనే

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానం బీ-21 ను అమెరికా ఆవిష్కరించింది. కాలిఫోర్నియా లోని పామ్‌డేల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రైడర్‌ యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్లీట్‌లో చేరింది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌కు

Latest News Updates

Most Read News