ఫోటోగ్యాలెరీ

గుజరాత్ లో 156 స్థానాల్లో బీజేపీ జయకేతనం… భావోద్వేగానికి లోనయ్యానంటూ మోదీ ట్వీట్

గుజరాత్ లో బీజేపీ రాకెట్ లా దూసుకుపోతోంది. ఏకంగా 156 స్థానాల్లో జయ కేతనం ఎగరేసింది. దీంతో బీజేపీ రికార్డు నెలకొల్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని స్థానాలు సాధించడం చరిత్రలో ఇదే

హిమాచల్ హస్తగతం… చివరికి కాంగ్రెస్ నే వరించిన విజయం

హోరాహోరీగా సాగిన హిమాచల్ పోరులో విజయం కాంగ్రెస్ వశమైంది. మొత్తం 68 స్థానాలకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 35 ను కాంగ్రెస్ దాటేసింది. ఇప్పటికే 26 స్థానాల్లో

ప్రపంచంలో శక్తిమంతమైన జాబితాలో నిర్మలా సీతారామన్ కి చోటు

ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి చోటు దక్కింది. ఆమెతో పాటు ఆరుగురు భారతీయ మహిళలకు కూడా చోటు దక్కింది. ఫోర్బ్స్

హిమాచల్ లో హోరాహోరీ…. ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలిస్తున్న కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో లీడ్ లో వున్నాయి. దీంతో ఇరు పార్టీలూ తమ తమ ఆధిక్యాన్ని

కౌంటింగ్ మొదలు : గుజరాత్ లో కమల వికాసం… హిమాచల్ లో హోరాహోరీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టారు అధికారులు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల

ప్రధాని మోదీ ఆశీర్వాదాలు కావాలి… విజయోత్సవంలో సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఆమ్ ఆద్మీ హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు. ఢిల్లీ ఆప్ ప్రధాన కార్యాలయంలో

కర్నాటక- మహారాష్ట్ర మధ్య మళ్లీ వివాదం… దాడులు ఆపకుంటే మరోలా వుంటుందని మహారాష్ట్ర హెచ్చరికలు

కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింత రాజుకుంది. మహారాష్ట్ర బస్సులపై కర్నాటక రక్షణ వేదిక కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లి, పూణె లో కర్నాటక బస్సులపై శివసేన కార్యకర్తుల

ఢిల్లీ మున్సిపోల్స్ లో ఆప్ ఘన విజయం… మేయర్ పీఠంపై మహిళ

హోరా హోరీగా సాగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మెజారిటీ మార్క్ ను దాటేసింది. దీంతో గెలుపు ఖాయం చేసుకుంది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీ మార్క్ అయిన

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎంతో మందికి స్ఫూర్తి : ప్రధాని మోదీ

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో బాధ్యతలను ధన్కర్ సమర్ధవంతంగా

యువ ఎంపీల బాధలను అర్థం చేసుకుంటూ సమావేశాల్లో నడుచుకుందాం : ప్రధాని మోదీ

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కు వచ్చిన ప్రధాని మోదీ.. మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కొత్త ఎంపీలు, యువ

ఢిల్లీ మున్సిపల్ పోల్స్ : బీజేపీ, ఆప్ మధ్యే తీవ్ర పోటీ…

ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆధిక్యంలో ఆప్, బీజేపీ వున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకైతే బీజేపీ 25 వార్డుల్లో విజయం సాధించింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్

Latest News Updates

Most Read News