ఫోటోగ్యాలెరీ

భారత్, చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు… గాయపడింది ఎక్కువగా చైనా సైనికులే

చైనా మరోసారి అధికార దాహాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే… సరిహద్దుల్లోని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల

ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్… ఈ నెల 14 న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ బ‌య‌ల్దేరి వెళ్లారు.  ఈ నెల 14 న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి

గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్.. మంత్రులుగా 17 మంది ప్రమాణం

గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర రాజధాని నగరంలోని నూతన

జమ్మూ కశ్మీర్ లోని ప్రతి కుటుంబానికి ఓ ప్రత్యేక కార్డ్ : యంత్రాంగం చర్యలు

జమ్మూ కశ్మీర్ విషయంలో అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని ప్రతి కుటుంబాన్ని గుర్తించేందుకు ఓ ప్రత్యేక కార్డును జారీ చేయనున్నారు. ఆ కార్డులో ప్రత్యేకమైన

భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో చాటాలి : ఎస్. జైశంకర్

దేవాలయాలు మన చరిత్రను, సంస్కృతిని కాపాడేవిగావుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత సంప్రదాయాలను, దేవాలయాలను నిర్మించడం, పునరుద్ధరించడంపై దృష్టి

నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం… హాజరు కానున్న 200 మంది సాధువులు

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంధీనగర్ లోని కొత్త సెక్రెటేరియట్ సమీపంలో వుండే గ్రౌండ్ లో రాష్ట్ర గవర్నర్ దేవవ్రత్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ

షార్ట్ కట్ రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దు సుమా… : ప్రధాని మోదీ హెచ్చరికలు

షార్ట్ కట్ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పర్యటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశానికి

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్‌ సింగ్ ప్రమాణస్వీకారం

హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు  ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత ముఖేశ్‌ అగ్నిహోత్రి

ఆరవ వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించిన మోడీ

మహారాష్ట్రలోని నాగ్ పూర్, ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ మధ్య ఆరవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర

ఢిల్లీ బిజెపి చీఫ్ ఆదేశ్ గుప్తా రాజీనామా

దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం

డిసెంబర్ 14న న్యూఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

డిసెంబర్ 14తేదీన  దేశ రాజ‌ధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో  బీఆర్ ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. 14న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి

చరిత్ర సృష్టించిన జైలెన్ స్మిత్ …18ఏళ్లకే

న‌ల్ల‌జాతీయుడైన జైలెన్ స్మిత్ అమెరికాలోని తూర్పు ఆర్కాన్సాస్‌లోని ఏర్లే న‌గ‌రానికి మేయర్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అమెరికాలో ఓ నగరానికి మేయర్‌గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

Latest News Updates

Most Read News