ఫోటోగ్యాలెరీ

దేశ వ్యాప్తంగా విజయ దివస్ సంబరాలు… నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళుల అర్పించిన రాజ్ నాథ్

1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో గెలిచి బంగ్లాదేశ్ కు విమోచన కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ లో నేడు విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి

ఓ మంచి పొరుగు దేశంగా పేరు తెచ్చుకోండి… పాక్ కు హితవు పలికిన జైశంకర్

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మళ్లీ పాకిస్తాన్ ను దునుమాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిపోయిందన్న విషయం ప్రపంచం ప్రపంచమే గుర్తించిందని, ప్రపంచమేమీ మూర్ఖంగా లేదని,

కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పేసే రోజు వచ్చింది… బీజేపీ రావడం ఖాయం : జేపీ నడ్డా

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకమే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో ఆయన పాలనకు గుడ్ బై చెప్పే రోజు వచ్చేసిందని, అదే

వివాదంలో ఇరుక్కున్న షారూఖ్ ”పఠాన్” మూవీ… బాయ్ కాట్ చేస్తామని హిందువుల హెచ్చరికలు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ మూవీ పఠాన్ తీవ్రమైన వివాదాల్లో ఇరుక్కుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పాట బేషరమ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో హీరోయిన్ దీపికా

లాడెన్ కు ఆశ్రయమిచ్చిన మీరా ‘బోధ’లు చేసేది? పాక్ ను ఏకిపారేసిన జైశంకర్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ సమస్య లేవనెత్తిన పాకిస్తాన్ కి భారత్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాది ఉసామా బిన్ లాడెన్ కు పాక్ ఆశ్రయం ఇచ్చిందని, అలాంటి

జమ్మూ కశ్మీర్ లో 64 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు… ప్రకటించిన కేంద్రం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పారిశ్రామిక రంగం ఎదుగుతోందని కేంద్రం పేర్కొంది. స్థానిక అధికార యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక పారిశ్రామిక విధానంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రహోంశాఖ

బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌…

ఢిల్లీ వేదికగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను ఎగరేశారు.

కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయనిధి… క్రీడల శాఖ కేటాయింపు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మారన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉదయనిధితో ప్రమాణ

చైనా నుంచి కాంగ్రెస్ కి డబ్బులు ముట్టాయి : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో ఖర్చు చేశారని ఆరోపించారు.

భారత సైనికులు ఎవరూ చనిపోలేదు… తీవ్రంగా గాయపడలేదు : తవాంగ్ ఘటనపై రాజ్‌నాథ్‌ సింగ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై లోక్ సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. ఈ ఘర్షణలో భారత సైనికులకు తీవ్ర గాయాలు

అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న రాజ్ నాథ్… ఉభయ సభల వేదికగా ప్రకటన

భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల జవాన్ల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్

రేపే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఉదయనిధి…

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మంత్రి పదవి స్వీకరించేందుకు రెడీ అయ్యారు. బుధవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రిగా ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో

Latest News Updates

Most Read News