ఫోటోగ్యాలెరీ

కర్నాటక అసెంబ్లీలో వీర సావర్కర్ ఫొటో… ఆందోళన చేస్తున్న కాంగ్రెస్

కర్నాటక శాసనసభలో హిందుత్వ సిద్ధాంత కర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ చిత్ర పటాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాసన సభలో గాంశీ, అంబేద్కర్, పటేల్, బసవన్న, స్వామి వివేకానంద,

మాడభూషి సంపత్ కుమార్ కు అనువాద పురస్కారం

తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ అనువాదకులకు ఇచ్చే పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గాను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సపంత్‌కుమార్‌కు ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.

వారిని ఎంత ప్రశంసించినా తక్కువే … రాజ్ నాథ్ సింగ్

తమకు ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలనే ఆలోచన లేదని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సదస్సులో రాజ్ నాథ్

తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అరుదైన గౌరవం దక్కింది. స్టాలిన్ రూపంలో అరుడుగుల నిలువెత్తు కేక్ ను తిరుచ్చి బేకరి యాజ్యమాన్యం తయారు చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ పరిపాలన  లో భేష్

పాక్ స్థాయిని కూడా దిగజార్చే మాటలవి… భుట్టోకి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ దిగజారి మాట్లాడుతోందని, ఈ మాటలు పాక్

చైనా యుద్ధ సన్నాహాలు చేస్తుంటే.. కేంద్రం నిద్రపోతోంది : రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే… కేంద్రం మాత్రం నిద్రపోతోందంటూ విమర్శలకు దిగారు. చైనాతో భారత్ కు అసలు ముప్పే లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని

పార్లమెంట్ మెట్లు దిగుతుండగా జారిపడ్డ శశిథరూర్.. బెణికిన ఎడమ కాలి మడమ

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పార్లమెంట్ లో జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి మడమ బెణికింది. పార్లమెంట్ మెట్లు దిగుతుండగా… జారిపడ్డారు. ప్రస్తుతం వైద్యుల సలహాతో ఇంట్లోనే

ప్రధాని నరేంద్ర మోదీపై అనాగరిక వ్యాఖ్యలు చేసిన పాక్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్

ఐరాస వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపడంతో పాక్ కు ఏం చేయాలో పాలుపోక… ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ

తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఓకే.. 1000 కోట్ల కేటాయింపు

తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేసుందుకే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్ సభలో ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు

భారత్ కి చేరుకున్న చివరి రఫేల్… ఫ్రాన్స్ తో ముగిసిన రఫేల్ డీల్

రఫేల్ 36 వ యుద్థ విమానం కూడా మన భారత్ కు వచ్చేసింది. దీంతో ఫ్రాన్స్ తో రఫేల్ డీల్ ముగిసినట్లైంది. ఫ్రాన్స్ కు చెందిన దసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో

నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్న ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్నాయంటూ తమిళనాడులోని నేలపట్టయ్ లో ఆటో డ్రైవర్ ఉమర్ షరీఫ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆటో డ్రైవర్ ఉమర్ షరీఫ్ ఇంట్లో ఉదయం 4 గంటల నుంచే

హిమాచల్ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, విక్రమాదిత్యపై గృహ హింస కేసు

హిమాచల్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు, ఎమ్మెల్యే విక్రమాదిత్యపై రాజస్థాన్ లో గృహ హింస కేసు నమోదైంది. అత్తింటి వారు తనను వేధించారంటూ విక్రమాదిత్య భార్య సుదర్శన

Latest News Updates

Most Read News