
కోవిడ్ నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓ సారి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కూడా సూచించింది. ఇక…



















