ఫోటోగ్యాలెరీ

కోవిడ్ నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం

విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓ సారి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కూడా సూచించింది. ఇక…

భారత్ లో వ్యాక్సినేషన్ అద్భుతంగా జరిగింది… భయం లేదు.. జాగ్రత్తలు చాలు… : అధర్ పూనావాలా

చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమై… ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ప్రజలు రద్దీ ప్రాంతంలో కచ్చితంగా మాస్క్ ధరించాలని

మళ్లీ తెరపైకి మాస్క్.. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశాలు

ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ

పెరుగుతున్న కరోనా కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

చైనాతో సహా అమెరికా తదితర దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. ఇన్సాకాగ్ నెట్

ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి పేర్లు

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కనిపించింది. దీంతో ఒక్కసారిగా సంచలన రేగుతోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన సమీర్ మహేంద్రు

భళారే విచిత్రం… ట్యాక్సులు కట్టాలంటూ తాజ్ మహల్ కు నోటీసులు

ప్రజలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తుంటారు. అధికారులు ప్రజలకు నోటీసులిస్తారు. కానీ.. స్మారక చిహ్నాలకు కూడా ట్యాక్సులు చెల్లించాలంటూ నోటీసులిస్తారా? అసలు అలా జరుగుతుందా? జరిగింది. నీటి పన్ను బకాయిలు కట్టాలంటూ… 15

దుమ్ము దుమారం రేపుతున్న ఖర్గే వ్యాఖ్యలు… క్షమాపణలు చెప్పాలని సభలో బీజేపీ పట్టు

కేంద్రంలోని బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమ్ము దుమారం రేపాయి. ఖర్గే తమకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందుకు ఖర్గే

బోర్డర్ వీరుడు భైరాన్ సింగ్ రాథోడ్ కన్నుమూత… హీరో అంటూ బీఎస్ఎఫ్ ట్వీట్

1971 భారత్ పాక్ యుద్ధంలో లోంగెవాలా పోస్ట్ వద్ద శత్రువులతో పోరాడిన బీఎస్ఎఫ్ రిటైర్డ్ సైనికుడు భైరాన్ సింగ్ రాథోడ్ (81) కన్నుమూశారు. 1971 లో యుద్ధంలో ఆయన హీరో అంటూ

వచ్చే డిసెంబర్ నాటికి హైడ్రోజన్ ట్రైన్ : ప్రకటించిన రైల్వే మంత్రి

దేశంలో మొదటిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు వచ్చే ఏడాది డిసెంబరులో అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశీయంగా రూపొందించి, నిర్మించిన మొట్టమొదటి హైడ్రోజన్

భారత దేశమే నా శాశ్వత నివాసం.. చైనా వెళ్లను : దలైలామా ప్రకటన

చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని బౌద్ధ గురువు దలైలామా తేల్చి చెప్పారు. భారత దేశమే తనకు అత్యుత్తమ ప్రదేశమని అన్నారు. చైనాకు తిరిగి వెళ్లడంలో అర్థమే లేదన్నారు. “నేను భారత్‌ను

500 రూపాయలకే సిలిండర్… కీలక ప్రకటన చేసిన రాజస్థాన్ సర్కార్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే యేడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను 500

ప్రత్యక్షంగానో… పరోక్షంగానో సైన్యాన్ని విమర్శించడం ఆపండి : ఎస్. జైశంకర్

సరిహద్దు సమస్యపై రాజకీయం చేయడం తగదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హితవు పలికారు. ప్రత్యక్షంగా గానీ… పరోక్షంగా గానీ.. మన సైన్యాన్ని విమర్శించవద్దని, సరిహద్దుల్లో తీవ్ర ప్రతికూలతల మధ్య మన

Latest News Updates

Most Read News