
ఈ- కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నిధులు : తేల్చి చెప్పిన కేంద్రం
ఈ- కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. రైతుల బ్యాంకు ఖాతలకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని

ఈ- కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. రైతుల బ్యాంకు ఖాతలకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో నలుగురు యూపీకి చెందినవారున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం

మతపరమైన విభేదాలను ఆయుధంగా చేసుకొని, బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టేందుకే ద్వేషం అనే అంశాన్ని బీజేపీ 24

శ్రీకృష్ణుడి జన్మభూమి షాహీ ఈద్గా కేసు వివాదంలో ఓ కీలక పరిణామం జరిగింది. యూపీలోని మథుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు అమిన్ కు

ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది భారత జవాన్లు మరణించారు. ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 16 మంది దుర్మరణం

నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకూ సమావేశాలు కొనసాగాల్సి వుంది. బీఏసీ సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను

టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. బీఆర్ఎస్ అనే పేరును ఆమోదిస్తూ… కేంద్ర ఎన్నికల సంఘం ఓ లెటర్ ను కూడా పంపింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఉభయ సభల్లోనూ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత అనుభవాల నేపథ్యంలో కేంద్రం ముందే అప్రమత్తమైంది. అప్రమత్తతలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్

చైనాలో కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో భారత ప్రజలు అత్యంత జాగరూకతతో వుండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది. కరోనా రూల్స్ కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.రాబోయే వైరస్ వ్యాప్తిని అధిగమించడానికి

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని అధికారులను ఆదేశించారు.

భారత్ లో ఎక్స్ బీబీ వేరియంట్ వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో తీవ్రంగా వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. అది తప్పుదోవ పట్టించే సమాచారమని స్పష్టం

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే.. భారత్ లో వ్యాప్తి అంతగా లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కరోనా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841