ఫోటోగ్యాలెరీ

దేశం ప్రాథమిక అంశాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోంది : మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

సంస్కృత మహా కవి శ్రీభాష్యం విజయ సారథి కన్నుమూత

భారత దేశం గర్వించదగ్గ సంస్కృత మహా కవి ”శ్రీ శ్రీభాష్యం విజయ సారథి” గారు కన్నుమూశారు. సంస్కృతానికి వారు చేసిన సేవలు, సమాజానికి, హిందూ సంప్రదాయానికి వారు చేసిన సేవలను గుర్తించి,

జమ్మూలో ఎదురు కాల్పులు… ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్ లోని సిధ్రాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గరు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ లోని సిధ్రా శివార్లలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని వున్నారన్న పక్కా సమాచారంతో

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. డిసెంబర్ 30 న తిరిగి తెరుచుకోనున్న ఆలయం

కేరళ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధికారులు మూసివేయనున్నారు. నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అయ్యప్ప స్వామి వారికి మంగళవారం పూజలు

మరో రికార్డు నెలకొల్పిన తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం మరో రికార్డు నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచింది. ఈ రిపోర్టును ఓయో కల్చరల్ ట్రావెల్ ప్రకటించింది.

ఎంత ఎదిగినా మూాలాలు,సంస్కృతిని మరువొద్దు : రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ

దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్.. స్వయంగా పర్యవేక్షించిన మన్సుఖ్ మాండవీయ

అంతర్జాతీయంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. తాజాగా… దేశంలోని అన్ని ప్రభుత్వ,

వీసా ఇంటర్వ్యూలో ఓ సారి ఫెయిల్ అయితే, మరోసారి హాజరు కావొచ్చు, కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్

అమెరికా వీసాలపై జోబైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఓ సారి ఫెయిల్ అయితే… మరోసారి కూడా విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం

లాలూ యాదవ్ కి సీబీఐ ఝలక్… అవినీతి కేసులో తిరిగి దర్యాప్తు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి సీబీఐ ఝలక్ ఇచ్చింది. ఆయనపై వున్న అవినీతి కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. లాలూ యూపీఏ 1 హయాంలో దాణా అవినీతి కేసులో

నేపాల్ ప్రధానిగా ప్రచండ… చిన్న పార్టీల మద్దతుతో ప్రధాని పీఠంపైకి

అనేక నాటకీయ పరిణామాల మధ్య నేపాల్ ప్రధానిగా సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ పుష్ప కమల్ ప్రచండ ప్రధానిగా నియమితులయ్యారు. కేపీ శర్మ ఓలితో పాటు అనేక చిన్న పార్టీలు

మాస్కులు ధరించండి… అప్రమత్తతే శ్రీరామ రక్ష : మన్ కీ బాత్ లో ప్రధాని

దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్క్లు ధరించి… చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. ఆదివారం మన్ కీ

బీజేపీకి గుడ్ బై… కొత్త పార్టీ స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి

గాలి జనార్దన్ రెడ్డి బీజేపీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచేసుకున్నారు. ఓ కొత్త పార్టీ స్థాపించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన

Latest News Updates

Most Read News