
హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి… చితికి నిప్పంటించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తల్లి హీరాబెన్ పాడెను మోదీ మోశారు. తల్లి మరణ వార్త తెలియగానే ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ అహ్మదాబాద్ కి చేరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తల్లి హీరాబెన్ పాడెను మోదీ మోశారు. తల్లి మరణ వార్త తెలియగానే ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ అహ్మదాబాద్ కి చేరుకున్నారు.

”మా అమ్మ ఈశ్వర చరణాలకు చేరుకుంది” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాల రీత్యా తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం

సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ EC ఓ కాన్సెప్ట్ నోట్ను సిద్ధం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన ఉదారతను చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న, వారికి సహాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఇక.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఎగదోస్తున్న ఎకోసిస్టమ్ ను నిర్వీర్యం చేసేయాలని

తనకు కాబోయే భార్య ఎలా వుండాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇలాంటి విషయాలపై రాహుల్ మాట్లాడటం ఇదే ప్రథమం. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీలోని

కందుకూరులో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు సభలో 8 మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు

వచ్చే ఏడాది నుంచి భారత్ సంచార నిగమ్ లిమిటెడ్-BSNL ద్వారా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా రానున్న రెండు నుంచి

అస్వస్థతకు గురై అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తల్లి హీరాబెన్ ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు ప్రధాని

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబేన్ మోదీ అనారోగ్య కారణాలతో అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. గుజరాత్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841