ఫోటోగ్యాలెరీ

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు

బ్రిట‌న్‌  ప‌రిస్థితుల‌పై ఆ దేశ ప్ర‌ధాని రిషి సునాక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  కొత్త సంవ‌త్స‌రంలో  స్థానిక ఆర్థిక ప‌రిస్థితులు దిగ జార‌డంతోపాటు రాజ‌కీయ సంక్షోభాలు,  ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం వ‌ల్ల 2022లో

క్రిస్టియానో రొనాల్డో జాక్ పాట్ .. రూ.4400 కోట్లతో

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జాక్‌పాట్ కొట్టేశాడు. ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో బంధాన్ని తెంచుకున్న రొనాల్డోకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ అండగా నిలిచింది. రొనాల్డోకు

నూతన సంవత్సర వేళ.. రష్యా బాంబుల వర్షం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై  నూతన సంవత్సర వేళ  రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్‌పై క్రెమ్లిన్‌ దళాలు మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి. రాజధాని పట్టణంతోపాటు మరో

అమెరికాను భయపెడుతున్న కొత్త కరోనా వేరియంట్

అమెరికాను  ప్రస్తుతం ఓ కొత్త కరోనా వేరియంట్ భయపెడుతోంది. ఇటీవల కాలంలో భయటపడుతున్న కేసుల్లో అధికభాగం ఈ వేరియంట్ వల్లేనని అమెరికా అంటువ్యాధుల నిరోధక సంస్థ సీడీసీ  తాజాగా తెలిపింది. దేశంలో

మాజీ పోప్ బెనెడిక్ట్ అస్తమయం

రోమన్ క్యాథలిక్కుల మత గురువు మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్టు వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బెనెడిక్ట్ వయసు 95 సంవత్సరాలు. కొన్ని రోజులుగా బెనెడిక్ట్

డిప్యూటీ మేయర్ గా పారిశుద్ధ్య కార్మికురాలు

బీహార్‌లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చరిత్ర సృష్టించారు. 40 ఏండ్లుగా గయ నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న చింతాదేవి అనే మహిళ ఇప్పుడు అదే నగరానికి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై

నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ వాసులు కొత్త సంవత్సరం 2023 లోకి అడుగు పెట్టేశారు. మన కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్ కొత్త యేడాదికి ఘనంగా స్వాగతం పలికింది. గత యేడాది కరోనా

పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ మేయర్ గా బాధ్యత.. చరిత్రల్లోకెక్కిన చింతాదేవి

బిహార్ స్థానిక సంస్థల ఎన్నికలు రికార్డును నెలకొల్పాయి. 40 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన చింతాదేవి … గయా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు కూడా

బీజేపీయే నాకు గురువు… వారితోనే యాత్రకు ప్రచారం : రాహుల్ గాంధీ

బీజేపీ నేతల విమర్శలతోనే తన భారత్ జోడో యాత్రకు భారీగా ప్రచారం వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్రను

కర్తవ్య నిష్ఠలో మోదీ…తల్లి అంత్యక్రియలు కాగానే.. అధికారిక కార్యక్రమాల్లోకి

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబేన్ ఉదయం కన్నుమూశారు. తల్లి చనిపోయిందన్న పుట్టెడు దు:ఖంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ తన విధులను మాత్రం మరువలేదు. ఆ బాధను దిగమింగుకొని… కర్తవ్య నిష్ఠలో

ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో ఏర్పాటు

యాదాద్రి లక్ష్మీ నరసింహుడ్ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతి ముర్ముకు

Latest News Updates

Most Read News