ఫోటోగ్యాలెరీ

ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత కశ్మీర్ మారిపోయింది… గణాంకాలను విడుదల చేసిన కేంద్రం

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పరిస్థితులు మారుతున్నాయి. మెల్లిమెల్లిగా.. పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉగ్రవాదం వైపు యువకులు తక్కువగా మొగ్గుతూ..

బయటి ఆహార పదార్థాలు, పానీయాలను నిషేధించే హక్కు థియేటర్లకు వుంది : సుప్రీం

సినిమా థియేటర్లలోకి తినుబండారాల అనుమతివ్వడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చే ఆహారం, పానీయాలను నిషేధించే హక్కు సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమానులకు వుందని సుప్రీం కోర్టు తేల్చి

త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేవ్ ఇంటికి నిప్పు….త్రిపురలో టెన్షన్ టెన్షన్

త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేవ్ పూర్వీకుల ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అలాగే ఇంట్లో వున్న అర్చకులపై దాడికి దిగారు. దీంతో ఉదయ్ పూర్ లోని జంజూరీ

విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలి : ప్రధాని మోదీ

విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ తో మహిళలు సాధికారత సాధించాలని, అయితే.. మహిళలు భాగస్వామ్యం అయితేనే… సైన్స్ సాధికారత చెందుతుందన్నారు. ప్రధాని మోదీ వర్చువల్

భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు : రాజ్ నాథ్ సింగ్

అరుణాచల్ ప్రదేశ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించిన 27 ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు సియోమ్ వంతెనను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా

సెకండ్ బూస్టర్ డోస్ అవసరం లేదు… కేంద్రం ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి ప్రారంభమైపోయింది. చైనాతో సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే రెండు అత్యున్నత

జగద్గురు ఆదిశంకరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమ్యూనిస్టు మంత్రి

జగద్గురువు ఆది శంకారాచార్యులపై కేరళ మంత్రి, వామపక్ష నేత ఎంబీ రాజేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆది శంకారాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర బాంబు కలకలం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. సీఎం ఇంటికి సమీపంలోనే అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో

పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన కాంగ్రెస్… ఏమన్నదంటే..

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం సుప్రీం తీర్పును స్వాగతించారు. నోట్ల

పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ సబబే : సమర్థించిన సుప్రీం కోర్టు

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీర్పును జస్టిస్ ఎన్.ఏ. నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

హిందువులే టార్గెట్ గా జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు.. నలుగురు హిందువుల దుర్మరణం

జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీలో హిందువులే టార్గెట్ గా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు హిందూ పౌరులు మరణించారు.

రాష్ట్రపతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాలు సంతోషం, విజయంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా

Latest News Updates

Most Read News