ఫోటోగ్యాలెరీ

బాలీవుడ్ ప్రముఖులతో ముంబైలో భేటీ అయిన యూపీ సీఎం యోగి

బాలీవుడ్ ప్రముఖులతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో భేటీ అయ్యారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ లో మహిళల సంఖ్య పెరగాలి : రాష్ట్రపతి ముర్ము

రక్షణ రంగంలో మహిళా సాధికారత పెరుగుతోందని, ఇదో సానుకూలమైన మార్పు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) లో మహిళల సంఖ్య ఇంకా పెరగాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈవో సత్య నాదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల తన భారత పర్యటనలో భాగంగా ఆయన మోదీతో సమావేశమై, డిజిటల్ ఇండియాతో పాటు

మధ్యప్రదేశ్ లో కుప్ప కూలిన శిక్షణా విమానం… పైలట్ దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ మరణించగా మరొకరు తీవ్రంగా గాపడ్డారు. శుక్రవారం ఉదయం ప్రైవేటు శిక్షణ విమానం.. రేవా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో ఉన్న

ది రెసిస్టెంట్ ఫ్రంట్ పై నిషేధం విధించిన కేంద్రహోంశాఖ

పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై (టిఆర్ఎఫ్) కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో ఈ

యూపీ సీఎం యోగి వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి యూపీ సీఎ యోగి వస్త్రధారణ, సన్యాస దీక్షా వస్త్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని,

జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధం… కీలక ప్రకటన చేసిన అమిత్ షా

అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1,2024 నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమవుతుందని ప్రటకించారు. త్రిపురలో బీజేపీ జన్ విశ్వాస

నీటి సంరక్షణ ప్రజల భాగస్వామ్యం వుంటేనే సాధ్యం : ప్రధాని నరేంద్ర మోదీ

ప్రజల భాగస్వామ్యం వుంటే.. ఏ మిషన్ అయినా సఫలం అవుతుందని, ఇందుకు స్వచ్ఛ భారత్ తాజా ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వాల

ప్రసార భారతి అభివృద్ధి కోసం 2,500 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం

గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యేడాదికి 19,744 కోట్లను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ

ప్రతి భారతీయుడూ గర్వించదగ్గది.. కెప్టెన్ శివ చౌహాన్ పై మోదీ ట్వీట్

సియాచిన్‌లో తొలి మహిళా సైనికాధికారిగా నియమితులైన కెప్టెన్ శివ చౌహాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమని, ఇది భారతదేశ నారీ శక్తి స్ఫూర్తి అని

అసోంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన అమిత్ షా విమానం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమానం అత్యవసరంగా అసోంలో ల్యాండ్ అయ్యింది. అగర్తలా పర్యటనకు వెళ్తుండగా… వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించక పోవడంతో గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలాయ్ అంతర్జాతీయ

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో మంగళవారం చేరారు. రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రిలో చేరినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సోనియాకు కరోనా బారిన పడిన తరువాత

Latest News Updates

Most Read News