ఫోటోగ్యాలెరీ

పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ కేషరీనాథ్ త్రిపాఠి కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేషరీనాథ్‌ త్రిపాఠి  కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్రిపాఠి  శ్వాస సంబంధిత, చేయి విరగడంతో గత డిసెంబర్‌ నుంచి స్థానిక ప్రవేటు

హేతియమ్మన్ ఉత్సవాల్లో సినీ నటి సాయి పల్లవి

తమిళనాడులోని నీలగిరిలో హేతియమ్మన్​ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి.  హేతియమ్మన్ ఉత్సవాల్లో నీలగిరి జిల్లాలో నివసించే పాదుఖర్ ప్రజలు హేతియమ్మన్‌ను తమ వంశ దైవంగా పూజిస్తారు. దేవత హేతియమ్మన్ అసలు స్థలం కోటగిరి

ప్రపంచంలోనే మొట్టమొదిసారి.. అమెరికాలో

అమెరికాకు చెందిన డునాట్‌పే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ను  అభివృద్ధి చేసింది. మనిషి పక్షాన ఇది కోర్టులో కేసు వాదించనుంది. లాయర్లకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధ ఆధారంగా ఒక బోట్‌ను

అమెరికా హౌస్ స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్తీ

అమెరికా ప్రతినిధుల సభకు కెవిన్ మెక్‌కార్తీని  నూతన స్పీకర్‌గా నియమించారు. దాంతో రిపబ్లికన్ పార్టీలోని తీవ్ర పోరాటానికి ముగింపు పలికారు. ఈ సమస్య ఇటీవల దిగువ సభను స్తంభింపచేసింది. స్పీక‌ర్ ఎన్నిక

అలీబాబా సృష్టిక‌ర్త జాక్‌మాకు మ‌రో షాక్

చైనా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అలీబాబా సృష్టిక‌ర్త జాక్‌మాకు మ‌రో షాక్ త‌గిలింది. అలీబాబా అనుబంధ సంస్థ యాంట్‌ గ్రూప్‌  పై నియంత్ర‌ణ అధికారాన్ని కూడా కోల్పోనున్నారు.  యాంట్ గ్రూప్ ఫౌండ‌ర్ కూడా

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై హాలీవుడ్ నటి విమర్శలు

హాలీవుడ్‌ నటి జమీలా జమీల్ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను బండబూతులు తిట్టింది. రిషి సునాక్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సామూహికంగా సమ్మె చేయకుండా అడ్డుకుంటున్నాడని, సమ్మెలకు వ్యతిరేకంగా చట్టాలు

ఉద్యోగులపై ట్విట్టర్‌ వేటు.. ఈసారి

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3400 మందికిపైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ తాజాగా ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లో మరికొందరిపై వేటువేసింది. డబ్లిన్‌, సింగపూర్‌లోని

అవినీతి ఆరోపణలతో పంజాబ్ మంత్రి రాజీనామా

అవినీతి ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఉద్యావన మంత్రి ఫౌజా సింగ్ సరారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు సమర్పించారు. అందులో మాత్రం వ్యక్తిగత

అమిత్ షా ఏమైనా అర్చకుడా? మహంతా? ఖర్గే ఫైర్

అయోధ్యలోని రామ మందిరం జనవరి 1, 2024 న అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. అమిత్ షా ఏమైనా అర్చకుడా?

తోపులాట, గలాట నేపథ్యంలో ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది.  శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నిక కోసం

రోజురోజుకీ కుంగిపోతున్న జోషి మఠ్.. 600 కుటుంబాలను తరలించిన అధికారులు

బదరీనాథ్ పుణ్యక్షేత్రానికి ముఖ ద్వారంగా భావించే జోషిమఠ్‌ లో ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగి పోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారం

హాకీ కప్ తీసుకొస్తే ఒక్కో క్రీడాకారుడికి కోటి రూపాయల బహుమానం.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఒడిశా సీఎం

ఒడిశా వేదికగా పురుషుల హాకీ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాకీ క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇండియా జట్టు హాకీ వరల్డ్ కప్

Latest News Updates

Most Read News