ఫోటోగ్యాలెరీ

‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి కంగ్రాట్స్ తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

”ఆర్ఆర్ఆర్” సినిమాలోని ”నాటు నాటు నాటు” పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా… కిషన్ రెడ్డికి సమాచారం ఇచ్చిన పీఎంవో

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19 న హైదరాబాద్ కి రావాల్సి వుంది. వందే భారత్ రైలును ప్రారంభించడంతో

జమ్మూ కశ్మీర్ లో విషాదం… లోయలో పడి ముగ్గురు సైనికుల దుర్మరణం

జమ్మూ కశ్మీర్ లో తీవ్ర విషాదం జరిగింది. కుప్వారా జిల్లాలోని ఎల్ఓసీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న భారత సైన్యానికి చెందిన ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. ఈ ముగ్గురు జవాన్లు

బెంగళూరులో విషాదం… మెట్రో పిల్లర్ కూలి తల్లి, కుమారుడు దుర్మరణం

బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని నగావరా ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

గెట్ అవుట్ రవి అంటూ గవర్నర్ కి వ్యతిరేకంగా తమిళనాడులో పోస్టర్లు…

అధికార డీఎంకే, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదం రగులుతూనే వుంది. అయితే… శాసన సభా వేదికగా ఈ వివాదం మరింత

జోషీమఠ్ లో ఇళ్ల కూల్చివేత ప్రారంభం…

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు

ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు : ప్రధాని మోదీ

ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లి స్థిరపడినా… ప్రవాస భారతీయులు విజయాలను పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారి అనుభవాలను, విజయాలను డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం వుందని సూచించారు. మధ్యప్రదేశ్ లోని

అలాంటి వాటిని ఉన్నది ఉన్నట్లు ప్రసారం చేయవద్దు… ఛానల్స్ కి కేంద్రం గైడ్ లైన్స్

నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన వార్తల ప్రసారాల విషయంలో టీవీ చానళ్లకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మృతదేహాలు, రక్తపు మడుగులో పడి వున్న వారి ఫొటొలు,

కోవిడ్ నియంత్రణలో మనమే బెటర్ : అధర్ పూనావాలా

ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ కేసులు భారత్ లో తక్కువగానే వున్నాయని, పరిస్థితులు అంత ఘోరంగా ఏమీ లేవని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా ప్రకటించారు.

జోషిమఠ్ నివాసయోగ్య ప్రాంతం కాదు.. కీలక ప్రకటన చేసిన ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ పట్టణాన్ని అక్కడి ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. ఇక్కడి కొన్ని ప్రాంతాలు నివాస యోగ్యానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పింది. విస్తరిస్తున్నాయని, మరో కిలోమీటర్‌కు

బ్రెజిల్ లో నానా బీభత్సం సృష్టించిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు… పార్లమెంట్ పై దాడి

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతు దారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో నానా విధ్వంసం చేశారు. బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీంకోర్టుపై మెరుపు దాడికి దిగారు. 2021, డిసెంబర్‌లో

జ‌ల్లిక‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

జ‌ల్లిక‌ట్టు పోటీలు నిర్వ‌మించుకోవ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.ప్రతి సంక్రాంతి సీజన్ లో తమిళనాట జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి సీజన్ ను పురస్కరించుకుని రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు

Latest News Updates

Most Read News