ఫోటోగ్యాలెరీ

‘మమ్మల్ని భారత్ లో కలిపేయండి’… పీఓకేలో భారీ ఉద్యమాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. తాము భారతదేశంలో కలుస్తామంటూ భారీ ర్యాలీలు తీస్తున్నారు. పాక్ ప్రభుత్వం వెంటనే తమ ప్రాంతాలను భారత్

అతి పొడవైన ‘రివర్ క్రూయిజ్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ… ‘ఎంవీ గంగా విలాస్’ ప్రత్యేకతలివే..

ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారణాసిలో టెంట్ సిటీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్ల చోరీ… కేసు నమోదు

రాజేంద్ర నగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) లో కంప్యూటర్ల చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అక్కడ.. 7 కంప్యూటర్లు మాయమయ్యాయి. అయితే.. ఈ విషయాన్ని అక్కడి

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి జెడ్ కేటగిరీ.. హోంశాఖ కీలక నిర్ణయం

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కేంద్రం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. అన్నామలైకి రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించింది. అయితే.. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాతే కేంద్ర హోంశాఖ

నిషేధిత పీఎఫ్ఐ కేసు : రాజస్థాన్ లో 9 చోట్ల ఎన్ఐఏ దాడులు

నిషేధిత పీఎఫ్ఐ కేసు విషయమై ఎన్ఐఏ రాజస్థాన్ లోని పలు చోట్ల సోదాలు నిర్వహించింది. రాజస్థాన్ లోని 9 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయని పేర్కొంది. జైపూర్ లో 4 ప్రాంతాలు,

నాసిక్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్- షిర్డీ హైవేపై ఓ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. యితే ఈ

జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూత

జేడీయూ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. నివాసంలోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు

హిడ్మా మరణించలేదంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో తమ అగ్రనేత హిడ్మా చనిపోలేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ లేఖను రిలీజ్ చేసింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ

శబరిమల ప్రసాద పంపిణీ నిలిపేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు…

శబరిమలలో ప్రసిద్ధి గాంచిన అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రసాదం తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్ కోర్ దేవస్థానమ్ బోర్డును ఆదేశించింది. ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో

నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు… ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ లభించింది. తన స్వీయ రక్షణ కోసం గన్ లైసెన్స్ కావాలని నుపుర్ శర్మ ఢిల్లీ పోలీసులను అభ్యర్థించడంతో ఢిల్లీ పోలీసులు

వలస పాలన వెళ్లిపోయింది… కానీ.. ఆ మూలాల చరిత్రే వుంది : అమిత్ షా

మన దేశ చరిత్రను బానిసత్వం నుంచి విముక్తం చేయడమన్న పనిలో రచయితలు నిమగ్నమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ పని ఇప్పటికే ప్రారంభమైందని, దీనిని దేశ ప్రజలు స్వాగతించాలని

పంజాబ్ లోకి భారత్ జోడో యాత్ర.. బీజేపీ ద్వేషం పెంచుతోందని రాహుల్ విసుర్లు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్ లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గురుద్వారా ఫతేగడ్ సాహిబ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం రాహుల్ ప్రజలను

Latest News Updates

Most Read News