ఫోటోగ్యాలెరీ

ఢిల్లీలో వైభవంగా సంక్రాంతి సంబురాలు

ఢిల్లీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన వేడుకలు రాజధానివాసులను మైమరిపించాయి. భోగి సందర్భంగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన లేపాక్షి, ఆప్కో వస్త్రాలు, గిరిజన,

శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

అయ్యప్పస్వామి భక్తులకు  పరమపవిత్ర మకరజ్యోతి (మకర విళక్కు) దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించి తరించిపోయారు. పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే స్వామి శరణం.. అయ్యప్ప శరణం, స్వామియే

సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. ఉత్తరప్రదేశ్ లో ఆధ్యాత్మిక శోభ

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ ఆధ్యాత్మిక శోభ సంతరించుకొన్నది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే సంగమంలో వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతి ఏడాది పుష్య

13 ఏళ్ల కుర్రాడి సంచలనం

ఇంటర్‌ స్కూల్‌ టోర్నీలో 500కు పైగా రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు 13 ఏళ్ల కుర్రాడు.  లిమిటెడ్‌ ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తూ రికార్డు సాధించాడు. నాగ్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల యశ్‌

ఆ పత్రాల్లో ఏముందో బైడెన్ కు తెలియదు: వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యక్తిగత నివాసం, కార్యాలయంలో రహస్య పత్రాలు లభించడంపై శ్వేతసౌధం స్పందించింది. ఆ కీలక పత్రాల్లో ఏముందో అధ్యక్షుడు బైడెన్‌కు తెలియదని వైట్‌హౌస్ తెలిపింది. బైడెన్‌పై విపక్షాల తీవ్ర

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి బాంబుల వర్షం

ఉక్రెయిన్‌ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా క్షిపణుల మోతమోగించింది. నిప్రో పట్టణంలోని ఓ నివాస సముదాయంపై బాంబుల వర్షం కురిపించడంతో 12 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌

కేంద్రమంత్రి కి బెదిరింపు ఫోన్ కాల్స్

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ఆయనను చంపుతానంటూ బెదిరించాడు. అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా పేర్కొన్న ఆ వ్యక్తి తనకు

రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించిన అధికారి సస్పెండ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ మహిళా ఇంజినీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము రాజస్థాన్ లో పర్యటించారు.

10 నిమిషాలు.. రెండు బెదిరింపు కాల్స్.. గడ్కరీ కార్యాలయానికి బెదిరింపులు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామని దుండగుడు బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని నాగపూర్ పోలీసులు తెలిపారు. ఉదయం 11:30, 11:40 నిమిషాలకు

రాహుల్ యాత్రలో విషాదం… గుండె పోటుతో కాంగ్రెస్ ఎంపీ దుర్మరణం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో శనివారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జలంధర్ లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు, కాంగ్రెస్

ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. షెడ్యూల్ విడుదల

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా

విపత్తు దిశగా జోషిమఠ్… 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిందని ఇస్రో నివేదిక

ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ లో కేవలం 12 రోజుల్లోనే 5.4 సెం.మీ నేల కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా షేర్

Latest News Updates

Most Read News