ఫోటోగ్యాలెరీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన జేపీ నడ్డా… కంగ్రాట్స్ చెప్పిన నేతలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా తిరిగి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2024 వరకూ జేపీ నడ్డాయే అధ్యక్ష బాధ్యతలు నెరవేరుస్తారని ప్రకటించారు. బీజేపీ

రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ నమూనాపై అనుమానాలు వ్యక్తం చేసిన పార్టీలు

రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరై, తమ

భారత్ తో 3 యుద్ధాల తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం : పాక్ ప్రధాని

ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్… కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తో మూడు సార్లు యుద్ధాలు చేసిన తర్వాత తాము గుణపాఠం నేర్చుకున్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

అమెరికాలో కాల్పులు… ఆరు నెలల చిన్నారి సహా ఆరుగురి దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. సెంట్రల్ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల చిన్నారి సహా ఆరుగురు మరణించారు. దుండగులు కుటుంబ సభ్యులపై

9 రాష్ట్రాలను అత్యంత సీరియస్ గా తీసుకోండి… జేపీ నడ్డా ఆదేశం

రాబోయే 9 రాష్ట్రాల ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. తెలంగాణ సహా… ఈ యేడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికల్లో కచ్చితంగా

జోడో యాత్రలో భద్రతా వైఫల్యం… రాహుల్ ను కౌగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం గోచరించింది. యాత్రలో భాగంగా ఓ వ్యక్తి హఠాత్తుగా ఉరుకుతూ వచ్చి… రాహుల్ ను గట్టిగా హత్తుకున్నారు. దీంతో అప్రమత్తమైన

ప్రధాని మోదీతో భేటీ అయిన మాజీ సీఎం యడియూరప్ప…

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న

అగ్నివీర్ శిక్షణ ద్వారా వచ్చిన అనుభవాన్ని చూస్తే గర్వంగా వుంటుంది : ప్రధాని మోదీ

అగ్నిపథ్ మొదటి బ్యాచ్ తో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా సంభాషించారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. అగ్నిపథ్ కి మార్గదర్శకులు మీరే అంటూ అభినందించారు. అగ్నిపథ్

వందే భారత్ పై రాళ్లు రువ్విన వారిని విడిచిపెట్టం : అశ్వనీ వైష్ణవ్

పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్లు విసరడంపై కేంద్రం స్పందించింది. ఇలాంటి చట్టవిరుద్ధ అంశాలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయని, వాటిని మానేయాలని అన్నారు. భారత్ ను అత్యంత

కొలీజియంలో ప్రభుత్వాన్ని చేర్చండి.. సీజేఐకి సిఫార్సు చేసిన కిరణ్ రిజిజు

కొలీజియం విషయంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కీలక సిఫార్సు చేశారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశం… హాజరు కానున్న మోదీ

బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోశ్,

జమ్మూ కశ్మీర్ లో ప్రజానీకానికి హింస అంటేనే గిట్టట్లేదు : ఆర్మీ చీఫ్

జమ్మూ-కశ్మీరులో సాధారణ ప్రజానీకం హింసను తిరస్కరిస్తోందని సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే చెప్పారు. అయితే కొన్ని ప్రాక్సీ టెర్రరిజం గ్రూపులు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఈ

Latest News Updates

Most Read News