ఫోటోగ్యాలెరీ

రాజీనామా చేయను.. సాయంత్రం అన్ని విషయాలు చెబుతా : బ్రిజ్ భూషణ్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై రెజర్లు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

నూతన పార్లమెంట్ ఫొటోలు వచ్చేశాయి…. పోస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం

నూతన పార్లమెంట్ భవనం ఫొటోలు వచ్చేశాయి. సెంట్రల్ విస్టా అధికారిక వెబ్ సైట్లో కేంద్ర ప్రభుత్వం ఫొటోలను పోస్ట్ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం లోపల ఎలా వుంటుందో.. ఈ ఫొటోలు

ఉపాధి కల్పనలో ‘రోజ్ గార్ మేళా’ ఓ ఉత్ప్రేరకం : ప్రధాని మోదీ

రోజ్ గార్ మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో చేరిన 71 వేల మందికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారితో వర్చువల్

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అదో వలసవాద ధోరణి డాక్యుమెంట్ అంటూ భారత్ మండిపాటు

ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని అపఖ్యాతి పాలు చేసేందుకే ఇలాంటి కథనాలను ప్రసారం

సీపీఎం నేత బృందా కారత్ కి చేదు అనుభవం… ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిరసనకారుల డిమాండ్

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ కి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. జంతర్ మంతర్ దగ్గర రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేపడుతున్నారు. ఈ

కేంద్ర బడ్జెట్ రహస్య సమాచారాన్ని విదేశాలకు లీక్ చేసిన ఉద్యోగి అరెస్ట్

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర బడ్జెట్ సమాచారాన్ని విదేశాలకు లీక్ చేస్తున్న ఆర్థిక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి సుమిత్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత రహస్య సమాచారాన్ని

”సిమి”పై నిషేధం విధించడం ముమ్మాటికీ సబబే : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

యూఏపీఏ చట్టం కింద మరో 5 సంవత్సరాల పాటు సిమీపై నిషేధాన్ని పొడగిస్తూ 2019 లో ఆదేశాలు జారీచేయడం ముమ్మాటికీ సబబేనని కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసింది. భారత్ లో ఇస్లామిక్

రాజీనామాను ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని…

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోడానికి

బీజేపీ కేవలం భ్రమలు కలిపిస్తోంది.. అందులో చిక్కుకోవద్దు : అఖిలేశ్ యాదవ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం భ్రమలు మాత్రమే కల్పిస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ దెప్పిపొడిచారు. ఆ భ్రమల్లో ప్రజలెవ్వరూ చిక్కుకోవద్దని కోరారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సుకు

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన… మార్చి 2 న ఫలితాలు

మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16 న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్

400 రోజులే మిగిలాయి…. అందరినీ కలవండి… విజృంభించండి… : మోదీ రోడ్ మ్యాప్ ఇదీ

ఢిల్లీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో పార్టీ పరిస్థితి, విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై

‘అలా జరగాలంటే.. నా తల తెగిపడాలి’… రాహుల్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత వరుణ్ గాంధీ బీజేపీని విడిచి, కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఈ మధ్య విపరీతంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా

Latest News Updates

Most Read News