ఫోటోగ్యాలెరీ

భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ వగీర్..నౌకాదళ సామర్థ్యాలు పెరుగుతాయని నేవీ ప్రకటన

దేశీయంగా నిర్మించిన సబ్ మెరైన్ ”ఐఎన్ఎస్ వగీర్” భారత నౌకాదళంలోకి చేరింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ సమక్షంలో ఈ సబ్ మెరైన్ ను అధికారులు నౌకాదళానికి అప్పగించారు. ఈ సబ్

ఈ నెల 26 నుంచి అందుబాటులోకి రానున్న కరోనా ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కొవాక్‌

కరోనా ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కొవాక్‌.. ఈ నెల 26 నుంచి అందుబాటులోకి వస్తుందని సంస్థ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన

అంధకారంలో పాకిస్తాన్.. ప్రధాన నరగాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం

పాకిస్తాన్ అంధకారమయమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పలు చోట్ల విద్యుత్ లేకుండా పోయింది. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాలు అంధకారంలో వుండిపోయాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో విద్యుత్

‘పరాక్రమ దివస్’ సందర్భంగా నేతాజీకి నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

పరాక్రమ దివస్, నేజాతీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీకి ట్విట్టర్ వేదికగా ఘనంగా నివాళులు అర్పించారు. వలస పాలనను తీవ్రంగా ప్రతిఘటిస్తూ… ఉద్యమాలు చేసిన

త్వరలో పెట్రో ధరలు తగ్గుతాయని ప్రకటించిన కేంద్రం

త్వరలో పెట్రోలు ధరలు తగ్గుతాయని పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురీ పర్కొన్నారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయని, ఇప్పుడు.. అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో

ఎయిర్ ఇండియా గణతంత్ర దినోత్సవం ఆఫర్

విమాన ప్రయాణికులకు  గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్లు ప్రకటించింది. దేశీయంగా వివిధ నగరాలు, పట్టణాల మధ్య తిరిగే విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారికి ఈ డిస్కౌంట్లు

న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్

న్యూజిలాండ్‌ తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఎన్నిక దాదాపు ఖరారయింది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్‌  తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో

భారత టెకీల్లో మొదలైన కలవరం

కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిది. దాని మూలంగా ఐటీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరిగింది. వేతనాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా భారత్లోని టెక్ కంపెనీల్లో నియామకాలు

వందే భారత్ రైలుపై బిహార్ లో దాడి… పగిలిన అద్దాలు

స్వదేశీ టెక్నాలజీ తయారు చేసిన వందే భారత్ రైల్ పైకి రాళ్లు రువ్విన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. బిహార్ కటిహార్ లో కొందరు ఆకతాయిలు వందే భారత్ రైల్ పైకి

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు… వచ్చే నెల 13 న తెలంగాణకి మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న ఆయన రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత

జమ్మూ కశ్మీర్ లో జంట పేలుళ్లు… ఆరుగురికి తీవ్ర గాయాలు..

జమ్మూ కశ్మీర్ నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 6గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ నగర్ యార్డ్ నెంబర్

18 క్యారెట్ల బంగారంతో ప్రధానమంత్రి మోదీ బంగారు ప్రతిమను తయారు చేసిన సందీప్ జైన్ బృందం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం.. బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం, దీని

Latest News Updates

Most Read News