ఫోటోగ్యాలెరీ

మహారాష్ట్ర గవర్నర్ గా అమరిందర్ సింగ్?

మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్సింగ్ కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న బీఎస్

బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో గిరిధర్ గమాంగ్కి సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్యమివ్వనున్న దక్షిణాఫ్రికా

బ్రిక్స్  సమావేశాలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు ఆగస్టులో జరుగనున్నాయి. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ ప్రకటించారు.  బ్రిక్స్ కూటమిని

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. మరో 12 చీతాలు రాక

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలను తీసుకు రావడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు భారత్కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ

భారత దేశ ప్రయాణాన్ని చూసి ప్రతి భారతీయుడూ గర్వించాల్సిందే : రాష్ట్రపతి ముర్ము

దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 74 వ గణతంత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ ప్రయాణం ఇతర దేశాలకు ఎంతో స్ఫూర్తి దాయకమని అన్నారు. 74 వ గణతంత్రి దినోత్సవాన్ని

మోదీ సూపర్ నాయకుడు అవుతారని 2015 లోనే అనుకున్నా : ఈజిప్ట్ అధ్యక్షుడు

భారత గణతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సిసి అన్నారు. రేపటి రిపబ్లిక్ దినోత్సవ పెరేడ్ కి గౌరవ అతిథిగా పాల్గొడానికి

కాంగ్రెస్ కి ఝలక్… బీజేపీకి ఊహించని మద్దతు… కాంగ్రెస్ కి ఆంటోనీ కుమారుడు గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అలాగే బీజేపీకి ఊహించని మద్దతు లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు.

ఇరకాటంలో దిగ్విజయ్ సింగ్… ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం : రాహుల్ గాంధీ

పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి

అమెరికా చికాగోలో కాల్పులు…. ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం

అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించాడు. రెండు, మూడు రోజుల క్రిందటే కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే

తెలంగాణ వంటకాలు మహా ఘాటు బాబూ…. రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ వంటకాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు తమ వంటకాల్లో బాగా కారం తింటారన్నారు. అంత ఘాటు కూరలను తాను తినలేనని అన్నారు. ఓ

రాజకీయాల నుంచి వైదొలగాలని వుంది…. మోదీకి కూడా చెప్పేశా : మహారాష్ట్ర గవర్నర్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సంచలన విషయాన్ని బయటపెట్టారు. గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నానని, తనను తప్పించాలంటూ ప్రధాని మోదీని కోరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్

అండమాన్ నికోబార్ దీవులకు పరమవీర చక్ర గ్రహీతల పేర్లు.. వర్చువల్ గా ప్రారంభించిన మోదీ

పరాక్రమ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు ప్రధాని మోదీ 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని

Latest News Updates

Most Read News